顯示具有 2015-03-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-03-30 標籤的文章。 顯示所有文章

2015年3月29日 星期日

2015-03-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
విశాఖ : బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖ, మార్చి 30 : విశాఖ జిల్లా ఎస్‌రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఐదుగురు కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ఎన్‌. దుర్గ, కె.కృష్ణ, సీహెచ్‌ లక్ష్మీల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాణసంచా పేలుడు సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ ...

2015-03-30 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
శివాజీరాజా నన్ను తిట్టాడు.. పవన్ ఇంటి వద్ద కూర్చొంటా: హేమ   
వెబ్ దునియా
నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ ...

2015-03-30 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
ఐదవసారి ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా   
Andhrabhoomi
మెల్‌బోర్న్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించడం ఇది ఐదవసారి. ఇంతకుముందు ఏ జట్టు కూడా రెండుసార్లకు మించి కప్ గెలవ లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వన్‌డే పోటీల నుంచి రిటైరవుతున్నట్లు ...

2015-03-30 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
యెమెన్‌నుంచి భారతీయులను తీసుకొస్తాం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్‌నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ప్రతి రోజూ మూడు గంటల పాటు విమాన సర్వీసులు నడపడానికి ఆదివారం తమకు అనుమతి లభించిందని, ప్రతి రోజూ భారతీయులను తరలించడానికి ఈ సమయాన్ని ...

2015-03-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఏకే47 తుపాకులతో మంత్రి సెక్యూరిటీ గార్డు పరార్.. ఎక్కడ?   
వెబ్ దునియా
మంత్రి వద్ద ఎంత కాలం పని చేసినా మిగిలేదేముంది. చివరకు చేతిలోని తుపాకీ కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి ఇంటికి రావాల్సిందేగా అనుకున్నాడో ఏమోగానీ ఆ కానిస్టేబుల్ తన వద్దనున్న అధునాతన ఆయుధాలతో ఉడాయించాడు. ఏకే 47 తుపాకులను అపహరించాడు. మొదట్లో దీనిని అధికారులు కప్పి పెట్టినా ఆ పై ఆ నోట ఈ నోట పడి బయటకు పొక్కింది. జమ్మూ కాశ్మీర్ లో ...

2015-03-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అనంతలో తెలుగు తమ్ముళ్ళు డిష్యూం.. డిష్యూం.. ఇద్దరికి గాయాలు   
వెబ్ దునియా
అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ...