2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
తెలంగాణలో కాల్పులు.. ఇద్దరు పోలీసుల మృతి.. సిఐకు గాయాలు   
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి   తెలుగువన్
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!   సాక్షి
సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసుల మృతి, యుపి ముఠాగా అనుమానం   Oneindia Telugu
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుచితం : సోనియాపై గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు   
వెబ్ దునియా
విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ మరోమారు నోటి దురుసుతనంతో మహిళల రంగును చర్చకు తీసుకువచ్చారు. సోనియా తెలుపురంగుపై వ్యాఖ్యలు చేసి.. ఆపై ఇటు పార్టీతోనూ.. అటు బయటా.. చివాట్లు తిని చివరకు విచారం వ్యక్తం చేశారు. పనిలో పనిగా నైజీరియన్లను కూడా రంగంలోకి దింపి వారితోనూ నాలుగు ఖండనలు పొందిన వ్యక్తి గిరిరాజ్ సింగ్.
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'   సాక్షి
సోనియా తెలుపు కాబట్టే లీడరుయ్యారు   Namasthe Telangana
'వర్ణ' వివాదంలో గిరిరాజ్   Andhrabhoomi
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూజీసీకి మంగళం.. దాని స్థానంలో ఎన్ హెచ్ ఈఏ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించి భారీ మార్పులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వైపునకు దృష్టి సారించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు మంగళం పాడనున్నది. దాని స్థానంలో జాతీయ ఉన్నత విద్యా సంస్థ నొకదానిని ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ...

2015-04-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
మరదలికి సినిమా ఛాన్స్ నో.. హీరోకు గుండుగీచిన బావ..!   
వెబ్ దునియా
మరదలికి సినిమా ఛాన్స్ ఇవ్వలేదనే కోపంతో హీరోపై దాడిచేసి గుండు గీసాడు ఆ అమ్మాయి బావ. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆడిషన్స్ తీసుకోవడానికి అర్జున్ అనే యువ హీరో కర్ణాటకలోని బళ్లారికి వచ్చారు. ఆ సమయంలో రోష్ని అనే యువతి అతని వద్దకు వచ్చి తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని కోరింది. ఆమెకు నటనలో అనుభవం ...

2015-04-02 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా సచిన్.. ఎంపికలో వారిద్దరే కీలకం!   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మూడేళ్ల కాంట్రాక్టు పరిమితితో సచిన్ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు చెందిన డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అయితే, కోచ్‌గా సచిన్ పేరును తెరపైకి ...

2015-04-02 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూత   
Oneindia Telugu
టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృద్ధ మహిళ మిసావో ఒకావా కన్నుమూశారు. ఇటీవలే 117వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె గుండే పనిచేయడం ఆగిపోయిన కారణంగా బుధవారం తెల్లవారు జామున చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కిన మిసావో ఒకావో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు డాక్టర్లు ...

2015-04-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యూజీసీకి మంగళం.. దాని స్థానంలో ఎన్ హెచ్ ఈఏ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించి భారీ మార్పులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వైపునకు దృష్టి సారించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు మంగళం పాడనున్నది. దాని స్థానంలో జాతీయ ఉన్నత విద్యా సంస్థ నొకదానిని ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ...

2015-04-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలంగాణలో కాల్పులు.. ఇద్దరు పోలీసుల మృతి.. సిఐకు గాయాలు   
వెబ్ దునియా
తెలంగాణలో రాష్ట్రం సూర్యాపేటలో సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. సిఐతోపాటు ప్రయాణీకుడు ఒకరు గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి సంచలనం కలిగించిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఉలుక్కుపడింది. ముఠాను పట్టుకోవడానికి అప్పుడే పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. నల్గొండ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులు, పోలీసు, హోంగార్డు మృతి   తెలుగువన్
సూర్యాపేటలో కాల్పుల కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులు   Teluguwishesh
కాల్పుల ఘటన మీరట్ ముఠా పని అయ్యుండొచ్చు..!   సాక్షి
Oneindia Telugu   
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రాజధాని అమరావతి   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరు ఖరారు చేశారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజధానికి కొత్త పేరు ఖరారు చేయడంతోపాటు ...

2015年3月31日 星期二

2015-04-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...