2015年4月1日 星期三

2015-04-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
యూజీసీకి మంగళం.. దాని స్థానంలో ఎన్ హెచ్ ఈఏ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న ప్రణాళికా సంఘాన్ని అటకెక్కించి భారీ మార్పులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వైపునకు దృష్టి సారించింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల కోసం ఏర్పాటైన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కు మంగళం పాడనున్నది. దాని స్థానంలో జాతీయ ఉన్నత విద్యా సంస్థ నొకదానిని ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగించే దిశగా ...

యూజీసీ స్థానంలో కొత్త అథారిటీ!   సాక్షి
యూజీసీని రద్దు చేయండి   Namasthe Telangana
యూజీసీని రద్దు చేయడం మేలు   TV5

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ. 742 కోట్ల మారన్ కుటుంబ ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ   
వెబ్ దునియా
ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ ఉండడంతో టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన రూ. 742 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసింది. ఈమేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ ఈ ఆస్తులు ...

మారన్ ఆస్తులు అటాచ్   సాక్షి
మారన్ సోదరుల ఆస్తులు జప్తు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుచితం : సోనియాపై గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు   
వెబ్ దునియా
విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ మరోమారు నోటి దురుసుతనంతో మహిళల రంగును చర్చకు తీసుకువచ్చారు. సోనియా తెలుపురంగుపై వ్యాఖ్యలు చేసి.. ఆపై ఇటు పార్టీతోనూ.. అటు బయటా.. చివాట్లు తిని చివరకు విచారం వ్యక్తం చేశారు. పనిలో పనిగా నైజీరియన్లను కూడా రంగంలోకి దింపి వారితోనూ నాలుగు ఖండనలు పొందిన వ్యక్తి గిరిరాజ్ సింగ్.
'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'   సాక్షి
సోనియా తెలుపు కాబట్టే లీడరుయ్యారు   Namasthe Telangana
'వర్ణ' వివాదంలో గిరిరాజ్   Andhrabhoomi
TV5   
Teluguwishesh   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
బొగ్గు కేసులో మన్మోహన్‌కు ఊరట   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న కోర్టుకు హాజరవ్వాలంటూ మన్మోహన్‌సింగ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను కూడా నిలిపివేస్తూ జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం ...

సమన్లపై స్టే   Andhrabhoomi
మన్మోహన్ సింగ్‌కు ఊరట: సీబీఐ సమన్లపై సుప్రీం కోర్టు ఊరట!   వెబ్ దునియా
బొగ్గు కుంభకోణం: స్టే విధించిన సుప్రీం, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌కు ఊరట   Oneindia Telugu
Teluguwishesh   
Namasthe Telangana   
TV5   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'   
సాక్షి
పణజి : 'మండుటెండలో నిరాహార దీక్ష చేస్తే నల్లబడతారు. అది మీ పెళ్లికి ఇబ్బందికరంగా మారుతుంది' అంటూ ఆందోళన చేస్తున్న నర్సులను ఉద్దేశించి గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా అంబులెన్స్ నర్సులు పలు డిమాండ్లతో నిరశన చేపట్టారు. మంగళవారం సీఎంను కలిశారు. 'అప్పడు సీఎం.. అమ్మాయిలు ఎండలో కూర్చుంటే ...

ఎండలో ధర్నా చేస్తే పెండ్లికష్టం!   Namasthe Telangana
ఎండలో ధర్నాలు చేయకండి.. నల్లబడిపోతారు   Andhrabhoomi
గోవా సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ.100 కోసం లేబర్ హత్య: నేలపై పడేసి..ఆగ్రాలో ఉద్రిక్తత..!   
వెబ్ దునియా
రూ.100 కోసం హత్య చేసేసిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వంద రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఆగ్రాలో ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జైకిషన్ స్థానిక దేవాలయంలో పని చేయించాడు. ఆ దేవాలయంలో పని చేసిన పప్పూ అనే కూలీ తనకు రావాల్సిన వంద రూపాయల కోసం జైకిషన్‌ను నిలదీశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన జైకిషన్ ...

వందరూపాయల కోసం కొట్టి చంపారు   Namasthe Telangana
వంద కోసం హత్య   Vaartha
వంద రూపాయల కోసం మర్డర్   TV5
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాలేజీలో విద్యార్థిని కాల్చివేత   
సాక్షి
బెంగళూరు : తనతో స్నేహానికి తిరస్కరించిందనే కోపంతో కాలేజీ అటెండర్ ఒకడు కాలేజీలోనే ఓ యువతిని కాల్చి చంపాడు. బెంగళూరులోని ప్రగతి కాలేజీలో 12వ తరగతి చదువుతున్న గౌతమిని(18) అటెండర్ మహేశ్ మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అతడు పక్క గదిలోకి వెళ్లి గౌతమి స్నేహితురాలైన శిరీషపైనా కాల్పులు ...

బెంగళూరులో కాలేజీ విద్యార్థిని హత్య   Namasthe Telangana
హాస్టల్‌లో కాల్పులు   Andhrabhoomi
గౌతమి: నెల ముందే దాడికి ప్రయత్నించిన అటెండర్!   Oneindia Telugu
TV5   
వెబ్ దునియా   
Telangana99   
అన్ని 25 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మహారాష్ట్రలో 'సతి' ఘటన!   
సాక్షి
లాతూర్ : భర్త చితిపై కాలిన స్థితిలో భార్య మృతదేహం కనిపించిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లాతూర్ జిల్లా లోహత గ్రామంలో ఆదివారం తుకారాంమానే(55) చనిపోయాడు. అనంతరం దహన క్రియలు నిర్వహించారు. సోమవారం మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించడంతో.. మళ్లీ దహనం చేశారు. అయితే, అనారోగ్యంతో ఉన్న తుకారాం భార్య ఉష(50) సోమవారం రాత్రి ...

మహారాష్ట్రలో సతీసహగమనం!   Namasthe Telangana
భర్త చితిలో భార్య శవం   Vaartha
సతిగా అనుమానం: భర్త చితిలో కాలి బూడిదైన భార్య   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
తగ్గిన పెట్రో ధరలు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వరుసగా రెండుసార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలో లీటర్ పెట్రోల్ ధరను 49 పైసల చొప్పున, డీజిల్ ధరను రూ.1.21 చొప్పున తగ్గించారు. తగ్గిన ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీలో రూ.60.49 ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.60కి ...

పెట్రో ధరల్లో స్వల్ప తగ్గుదల   Namasthe Telangana
స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు   TV5

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దక్షిణాదిపై దృష్టి... మూడురోజులు మోడీ మకాం   
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశ రాష్ట్రాలు లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వేళ్ళూనుకపోవడంతో తమ పార్టీ విస్తరణ అంత సులువు కావడం లేదు. కర్ణాటక మినహా మరెక్కడా అంత పెద్ద పట్టూ లేదు. దీంతో పార్టీని పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యంగా కార్యవర్గ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాన విస్తరణే బీజేపీ లక్ష్యం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言