顯示具有 2015-04-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-04-01 標籤的文章。 顯示所有文章

2015年3月31日 星期二

2015-04-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...

2015-04-01 తెలుగు (India) వినోదం


Vaartha
   
నిఖిల్‌ హ్యాట్రిక్‌ హిట్స్‌   
Vaartha
స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాల్ని సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్‌. ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిఖిల్‌ మాట్లాడుతూ 'హ్యాపీడేస్‌' సినిమాతో ప్రారంభమైన నా కెరీర్‌కు ...

2015-04-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: ఆరో స్థానంలో ధావన్   
సాక్షి
దుబాయ్: ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు అంచనాలకు తగ్గ రీతిలో రాణించకపోయినా కోహ్లి తన నాలుగో స్థానాన్ని నిలుపుకున్నాడు. డివిలియర్స్ టాప్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో ఆసీస్ పేసర్ స్టార్క్ తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకును అందుకున్నాడు. టీమ్ ...

2015-04-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బ్రిటీష్ రాణికి జీతాల తంటా... సిబ్బంది సమ్మె సైరన్..!   
వెబ్ దునియా
జీతాలను పెంచకుంటే విధులకు హాజరుకామని బ్రిటీష్ రాణి ఎలిజబెత్ నివాసం విండ్ సర్ క్యాజిల్‌లో పనిచేసే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తమకు జీతాలు పెంచాలన్న డిమాండ్ న్యాయమైందని నిరూపించేందుకు ఓటింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయం తెలుపుతున్నారు. వెస్ట్ లండన్‌లో ఉన్న 900 ఏళ్ల కాలం నాటి ఈ అందమైన భవంతిలో సుమారు 200 మంది ...

2015-04-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
జైలు నుంచి ఐదు మంది ఖైదీలు పరార్... ఎక్కడ?   
వెబ్ దునియా
నేరపూరితమైన కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదు మంది కేటుగాళ్లు జైలు నుంచి తప్పించుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం తెల్లవారుజామున వారు జైలు అధికారులను సిబ్బందిని బురిడీ కొట్టించి బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన బీసెన్ సింగ్, మహ్మద్ సాలెబ్ సలీం, సత్యేంద్ర గుప్తా ...

2015-04-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
'మా' ఎన్నికల ఫలితాల కేసు.. ఏప్రిల్ 7కు వాయిదా..!   
వెబ్ దునియా
మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా మారి.. ప్రశాంతంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వెల్లడయ్యేలా లేవు. ఈ కేసు విచారణ మంగళవారం కోర్టులో జరిగింది. అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తీసిన వీడియోను సమర్పించాలంటూ పేర్కొంటూ కేసు విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ...