2015年1月1日 星期四

2015-01-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం   
వెబ్ దునియా
కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కొల్లం జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వార్కలా బీచ్ లో జరిగిన న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ...

2015-01-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ట్విట్టర్ లో పవన్...అక్కడా రికార్డే   
FIlmiBeat Telugu
హైదరాబాద్‌: కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన తొలి ట్వీట్‌ చేశారు. అలా అకౌంట్‌ ప్రారంభించగానే వేల మంది అభిమానులు ఆయనను ఫాలో అవడం ప్రారంభించారు. ట్విట్టర్‌ సైతం ఆయన అకౌంట్‌ను వెరిఫై చేయడం విశేషం. ఆయన ట్విట్టర్ ఐడి.. ట్విట్టర్ ...

2015-01-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నాలుగో టెస్టుకు అక్షర్‌ లేదా రైనా   
Andhraprabha Daily
సిడ్నీ: టెస్టులకు మహేంద్ర సింగ్‌ ధోనీ సడన్‌ రిటైర్మెంట్‌తో బీసీసీఐ దిక్కుతోచ ని పరిస్థితిలో పడింది. ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు జట్టులోకి ఎవరిని తీసుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉంది. అదృష్టవశాత్తు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వృద్ధిమాన్‌ సాహా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అయితే ధోనీ ...

2015-01-02 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బిబిసి యాంకర్‌తో ఇమ్రాన్ వివాహం!   
Andhrabhoomi
కరాచీ, జనవరి 1: రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాహం బిబిసి ప్రజెంటర్ రెహామ్ ఖాన్‌తో జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, 62 ఏళ్ల ఇమ్రాన్‌గానీ, 41 ఏళ్ల రెహామ్‌గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిబిసిలో 'సౌత్ టుడే' కార్యక్రమానికి రెహామ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. ఇమ్రాన్ ...

2015-01-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం   
వెబ్ దునియా
కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. కొల్లం జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు లారీ కిందకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వార్కలా బీచ్ లో జరిగిన న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ...

2015-01-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
గవర్నర్‌తో కెసిఆర్ భేటీ   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో కెసిఆర్ గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరిగిన అఖిల భారత సర్వీస్ ...

2014年12月31日 星期三

2015-01-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
బీజేపీతో దోస్తానా... కాశ్మీర్ లో పిడిపి సిద్ధం..   
వెబ్ దునియా
కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు పిడిపి సుముఖత వ్యక్తం చేసింది. మొహబూబా ముప్తీ వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా మెహబూబా ముప్తీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఇక కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ...