顯示具有 2014-12-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-12-25 標籤的文章。 顯示所有文章

2014年12月24日 星期三

2014-12-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
వాజ్‌పేయికి భారతరత్న పట్ల సంబరాలు   
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...

2014-12-25 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సంధ్యలో 'ముకుంద' టీమ్   
సాక్షి
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం విడుదలైన 'ముకుంద' సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు. - చిక్కడపల్లి. టాగ్లు: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ...

2014-12-25 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
బూతులు తిట్టుకున్న ధావన్, కోహ్లి... అసలేం జరిగిందంటే   
Palli Batani
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించినట్టు స్పష్టంగా కనపడుతోంది. అసలే రెండు టెస్టుల్లోను ఘోర పరాజయంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లు సఖ్యతగా ఉండాల్సింది పోయి చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. బిస్బ్రేన్ టెస్ట్ రెండో ఇన్సింగ్స్ సందర్భంగా కోహ్లి-ధావన్ మధ్య గొడవ జరిగింది. అంతకు ముందు రోజు నాటౌట్‌గా ఉన్న ...

2014-12-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
సీనియర్ జార్జ్ బుష్‌కి అస్వస్థత... ఆస్పత్రిలో...   
తెలుగువన్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ జార్జి బుష్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. బుష్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని చెప్పారు.
సీనియర్ జార్జి బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..   వెబ్ దునియా
ఆస్పత్రిలో చేరిన జార్జి హెచ్ డబ్ల్యు బుష్   Namasthe Telangana
ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్ విద్యాసంస్థలకు ఉగ్రవాదుల బెడద   
వెబ్ దునియా
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ కు తాలిబన్ ఉగ్రవాదుల బెంగ పట్టుకుంది. పెషావర్ సంఘటన తరువాత దేశంలోని ఉన్నతాధికారులు ఉలుక్కుపడుతున్నారు. సాక్షాత్తు సైనిక స్కూల్ పైనే దాడికి తెగబడిన తరువాత ఎక్కడెక్కడ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందో ఆరా తీశారు. తీరా చూస్తే రాజధానిలో 1,159 విద్యాసంస్థలు ఉగ్రవాద దాడులకు సులభంగా గురయ్యే ప్రమాదముందని ...

2014-12-25 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
వాజ్‌పేయికి భారతరత్న పట్ల సంబరాలు   
Andhrabhoomi
భీమవరం, డిసెంబర్ 24: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బుధవారం ఇక్కక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకొన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షుడు, బిజెపి ఎంపి కార్యాలయ పార్టీ సమన్వయకర్త అల్లూరి ...

2014-12-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ ...