顯示具有 2014-11-26 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-26 標籤的文章。 顯示所有文章

2014年11月25日 星期二

2014-11-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు   
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్‌ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ ...

2014-11-26 తెలుగు (India) వినోదం

  సాక్షి   
కనుల పండుగ!  సాక్షి
'జులాయి' సినిమాతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాంబినేషన్ అల్లు అర్జున్, తివిక్రమ్. 'జులాయి' తర్వాత వీరిద్దరూ విడివిడిగా కూడా విజయాలను అందుకొని మంచి జోష్ మీదున్నారు. త్రివిక్రమ్ 'అత్తారింటికి దారేది' అంటూ... ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ 'రేసుగుర్రం'లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ...

2014-11-26 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం'   
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలపట్ల మరింత మంది మహిళలు ఆకర్షితులు కావాలంటే... ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిప్రాయపడింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సానియాను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఐ) దక్షిణాసియా మహిళల విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం ...

2014-11-26 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
సార్క్‌లోకి చైనా!.. నేపాల్‌ ముమ్మర ప్రయత్నాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్‌ 25: 'సార్క్‌'లోకి చైనాను తీసుకువచ్చే ప్రతిపాదనపై సభ్య దేశాలతో చర్చకు చొరవ తీసుకుంటామని నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యవేక్షక పాత్ర పోషిస్తోందనీ, ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తామని ఆయన ఖాట్మండులో చెప్పారు. 'సార్క్‌'తో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ...

2014-11-26 తెలుగు (India) ఇండియా


10tv
   
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు   
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్‌ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ ...

2014-11-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  సాక్షి   
రేవంత్.. అసెంబ్లీకే కళంకం  సాక్షి
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం ...