2015年10月30日 星期五

2015-10-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...

2015-10-31 తెలుగు (India) వినోదం


Palli Batani
   
తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ ...   
సాక్షి
2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి ...

2015-10-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
రెండో భార్యకూ ఇమ్రాన్‌ తలాక్‌   
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, తెహ్రీక్‌-ఏ- ఇన్సాఫ్‌ పార్టీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్‌ రేహమ్‌ (43), ఇమ్రాన్‌ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే   Namasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!   సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!   వెబ్ దునియా
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
శాస్త్రి, భరత్‌లపై చర్య తీసుకోవాలి   
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్‌ను ...

2015-10-31 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
తెలంగాణ 'నిర్మాణానికి' చైనా ధనం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి! నిర్మాణ రంగానికి చైనా.. వ్యవసాయం వైద్యం, పర్యాటకానికి నెదర్లాండ్స్‌ ఊతమిచ్చేందుకు సిద్ధమవగా దక్షిణాసియా మొత్తానికి సేవలందించేలా రాష్ట్రంలో ప్లానింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఇండియా ప్రకటించింది. ఆయా రంగాల్లో ...

2015-10-31 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...

2015-10-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు   
Oneindia Telugu
హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) నుంచి సుజానా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అప్పు బకాయిల విషయంలో, కోర్టు ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఖాతా, ఆస్తుల వివరాలు ప్రకటించని సుజానా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. సుజానా ...

2015年10月29日 星期四

2015-10-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..   
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...