顯示具有 2015-10-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-10-30 標籤的文章。 顯示所有文章

2015年10月29日 星期四

2015-10-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..   
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

2015-10-30 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
రైతులు ఇవ్వకుంటే బలవంతంగానే...: పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తూళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే నోటిఫికేషన్ జారీ చేసి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైతులను ఒప్పించి భూములు సేకరించాలని, బలవంతంగా తీసుకోకూడదని ...

2015-10-30 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
సచిన్‌ ఆట.. అక్కడే ఆగింది..!   
ఆంధ్రజ్యోతి
దేశంలో క్రికెట్‌ ఒక మతమైతే.. దానికి దేవుడు సచిన్‌. కానీ ఈ లిటిల్‌ మాస్టర్‌ క్రికెట్‌.. స్కూల్‌ స్థాయిలోనే ఉండిపోయిందని కపిల్‌ దేవ్‌ వ్యంగ్య బాణాలు విసిరాడు. తనలోని ప్రతిభకు సచిన్‌ తగిన న్యాయం చేయలేకపోయాడని విమర్శించాడు. శతకాలు సాధించడంలో స్వార్థం కనబరిచే వాడని.. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలిచే టెక్నిక్‌ సచిన్‌కు అబ్బలేదన్నాడు. మాస్టర్‌వి ...

2015-10-30 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్‌, ఆఫ్రికాలు ధ్రువతారలు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్‌ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్‌ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...

2015-10-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..   
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

2015-10-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు హైద్రాబాద్‌లో ఉంటే ఎలా, త్యాగం తప్పదు: బాబు   
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...