2015年8月23日 星期日

2015-08-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఘోర రైలు ప్రమాదం: ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు మృతి, హెల్ప్‌లైన్ నెంబర్లు   
Oneindia Telugu
అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలు- లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లెవల్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన లారీ రైలు హెచ్1 బోగీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ పెనుకొండ నుంచి తాడిపత్రి వెళుతోంది.
రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం   సాక్షి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?   వెబ్ దునియా
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యువకుడి బ్రెయిన్‌డెడ్...! గుండె చెన్నై... కాలేయం విశాఖకు...!! గ్రేట్   
వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ యువకుడు ఐదుగురిలో తన జీవనాడిని వినిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా అతని అవయవదానికి సమ్మతించి వారికి ప్రాణం పోశారు. గుండె చెన్నైకు... కాలేయం విశాఖకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన దేవభక్తుని శివరామ్‌ప్రసాద్‌, ...

2015-08-24 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
కోపమొచ్చాకే పవన్‌కళ్యాణ్: చిరు ఇలా,నాగబాబు అలా   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మెగా' కుటుంబ సభ్యుల సినిమా కార్యక్రమాలకు రాకపోవడంపై ఎప్పుడు చర్చ జరుగుతుంటోంది. రెండు రోజుల క్రితం చిరంజీవి 60వ జన్మదినం వేడుకల్లో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో, అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చిర్రెత్తుకొచ్చిన నాగబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు.. బలవంత భూసేకరణ చేస్తే.. ధర్నాకు సిద్దం : పవన్ కల్యాణ్   Teluguwishesh
ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు   NTVPOST
మెగాస్టార్‌పై అభిమానాన్ని ఇలా చాటుకున్నారు...   ఆంధ్రజ్యోతి
సాక్షి   
FIlmiBeat Telugu   
అన్ని 50 వార్తల కథనాలు »   


Palli Batani
   
ప్రేమమ్ రీమేక్ లో నాగ చైతన్య సరసన పరిణీతి చోప్రా   
Palli Batani
ప‌రిణీతి చోప్రా.. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒక‌రు. పిఆర్వో స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ కెరీర్ అద్భుత‌మే. ప్రియాంక చోప్రా అనే పెద్ద అండ ఉన్నా.. అక్క సాయం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ప‌రిణీతి చోప్రా. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించిన ప‌రిణీతి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. నాగ‌చైత‌న్య ...

2015-08-24 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
లంచ్ విరామానికి భారత్ 179/3   
సాక్షి
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది. మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82 ...

2015-08-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఉఫా చర్చల్లో కాశ్మీర్‌ను ఎందుకు ప్రస్తావించలేదు?   
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...

2015-08-24 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మోదీకి... లక్షమంది సోదరీమణులు...! లక్ష రాఖీలు...!!   
వెబ్ దునియా
రాఖీ పండుగ అనగానే అన్నాచెల్లెళ్ళ బంధానికి తీపి గుర్తు అనే విషయం అందరికీ తెలిసింది. వచ్చే ప్రతి పండుగను భారతీయ జనతాపార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెల 29న జరిగే ఈ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్‌ బీజేపీ మహిళా విభాగం లక్షకుపైగా రాఖీలను సమకూర్చింది. ఈ మేరకు వీటిని శనివారం పంపించింది. రాఖీలను రాష్ట్రం నలుమూలల ...

2015-08-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఘోర రైలు ప్రమాదం: ఎమ్మెల్యేతోపాటు ఆరుగురు మృతి, హెల్ప్‌లైన్ నెంబర్లు   
Oneindia Telugu
అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలు- లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. లెవల్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన లారీ రైలు హెచ్1 బోగీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ల లోడుతో లారీ పెనుకొండ నుంచి తాడిపత్రి వెళుతోంది.
రైలుప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే దుర్మరణం   సాక్షి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?   వెబ్ దునియా
అనంతపురం : నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఈసారి ఎపి అధికారులు టి.చాంబర్ స్వాధీనం   
News Articles by KSR
ఈసారి ఆంద్రప్రదేశ్ కు చెందిన అదికారులు తెలంగాణ అదికారి చాంబర్ ను స్వాదీనం చేసుకున్నారు. పరస్పరం మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవలసిన వాటిపై రోడ్డుకు ఎక్కుతున్నారు. ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదికారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ చాంబర్ ను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ వచ్చింది.దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ...

2015年8月21日 星期五

2015-08-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
* డోర్లు పగలగొట్టి బయటకు తీసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది   
సాక్షి
పట్నా: బీజేపీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు అమిత్‌షా గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు ...