2015年7月23日 星期四

2015-07-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
నేడు అనంతపురం జిల్లాకు రానున్న రాహూల్.. 10కే పాదయాత్ర   
వెబ్ దునియా
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన అనంపురం జిల్లాలో పర్యటిస్తారు. ఆయన పది కిలోమీటర్ల పాదయాత్ర చేపడతారు. అదే పాదయాత్రలో మూడు చోట్ల జనంతో సంభాషిస్తారు. ఈ పాదయాత్ర ఓడిచెరువు మండలంలో జరుగుతుంది. ఆయన ఉదయం ఆయన ఢిల్లీ నుంచి విమానంలో బెంగుళూరు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ...

2015年7月22日 星期三

2015-07-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా...? పిచ్చిపిచ్చిగా ఉందా..! బాబుపై కేసీఆర్ ...   
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ...

2015-07-23 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
కొడుకుతో ఎన్టీయార్ ముచ్చట.. లండన్‌లోనే కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుక   
వెబ్ దునియా
సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీయార్ తన కుమారుడి కోసం మాత్రం కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా.. అతనితో ఆడుకుంటూ ముచ్చట తీర్చుకుంటున్నారు. తాజాగా అభయ్ రామ్ మొదటి పుట్టిన రోజు వేడుకను లండన్‌లోనే జరిపారు. ఎన్టీఆర్‌, దర్శకుడు సుకుమార్‌ తొలి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై ...

2015-07-23 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
శ్రీలంక టూర్‌ జట్టు ఎంపిక నేడు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ.. శ్రీలంక టూర్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి టీమ్‌ను పంపించాలని బోర్డు భావిస్తోం ది. జింబాబ్వే టూర్‌లో విశ్రాంతి తీసుకున్న సీనియర్లు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండనున్నారు. లంక టూర్‌ జట్టు ఎంపిక కోసం సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలెక్షన్‌ ...

2015-07-23 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఎపి రాజధానికి కొత్త కంపెనీ-జపాన్ షరతు   
News Articles by KSR
ఎపి ప్రభుత్వం సింగపూర్,జపాన్ లతో కలిసి అమరావతి పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తుందన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. ఇందులో సింగపూర్ కు ఏభై శాతం వాటా వుండవచ్చని, ఎపికి ఇరవై ఐదు శాతం వాటా తీసుకోవచ్చని, ఎపి తన వాటాగా భూములను అప్పగిస్తుందని చెబుతున్నారు.అయితే ఇవి ప్రబుత్వాల పరంగా ఉంటాయా?లేక ఆ దేశాలలోని సంస్థల పరగా ఒప్పందం ఉంటుందా ...

2015-07-23 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
30న ఉరిశిక్ష: ఎవరీ యాకుబ్ మెమన్?   
Oneindia Telugu
ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలును మరోమారు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో జులై 30వ తేదీన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశేషం ఏమిటంటే ...

2015-07-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా...? పిచ్చిపిచ్చిగా ఉందా..! బాబుపై కేసీఆర్ ...   
వెబ్ దునియా
హైదరాబాదీలకు ఉదయమే నిద్రలేపే అలవాటును నేర్పింది ఎన్టీయారే అని ఆంధ్రా సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యంమత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని సలహాఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ...