2015年11月2日 星期一

2015-11-03 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
జనవరి 31లోగా 'గ్రేటర్' ఎన్నికలు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు మరో 45 రోజుల గడువు పెంచుతూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 31 నాటికి గ్రేటర్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి ...

2015年11月1日 星期日

2015-11-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ   
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...

2015-11-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
ప్రాణం తీసిన 'రాజుగారి గది'   
ఆంధ్రజ్యోతి
మదీన/హైదరాబాద్‌, అక్టోబరు 30: ఇటీవలే విడుదలైన హారర్‌ చిత్రం 'రాజుగారి గది' చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిందీ ఘటన. నగరంలోని కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన అమరనాథం (55) శుక్రవారం ఉదయం బహదూర్‌పురా చౌరస్తాలోని మెట్రో థియేటర్‌లో 'రాజుగారి గది' ...

2015-11-02 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
మరో 274 సింగరేణి కొలువులు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి త్వరలో మూడో ఉద్యోగ నియామక ప్రకటన జారీ కానుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,147 పోస్టుల్లో 3,518 పోస్టులను బహిరంగ నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన యాజమాన్యం..ఇప్పటికే 3,244 పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. మూడో విడతగా త్వరలో 274 పోస్టుల భర్తీకి ప్రకటన ...

2015-11-02 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
రోజుకు ఐదుగంటలు!   
Namasthe Telangana
స్మార్ట్‌ఫోన్ లేనివారు వింత మనుషులు. అవును నిజమే అంటున్నాయి తాజా సర్వేలు. స్మార్ట్‌ఫోన్ కూడా ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. రోజుకు సగటున ఐదుగంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు. రోజుకు సగటున 82 సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారు. బ్రిటన్‌లోని లాంకేస్టర్ యూనివర్సిటీ అధ్యయనకారులు ఎంతసేపు ...

2015-11-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల   
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...

2015-11-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మా వల్లే అమరావతి రాజధాని: నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భావం, త్వరలో నవ తెలంగాణ   
Oneindia Telugu
విజయవాడ: దళిత మహాసభ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా నవ్యాంధ్ర పార్టీ ఆవిర్భవించింది. ముసాయిదా ప్రణాళికను విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో విడుదల చేశారు. నీలిరంగు పతాకం, దానిలో ఎర్రని నక్షత్రం గుర్తు గల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు మీడియాతో ...