2015年9月1日 星期二

2015-09-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మోడీని 70 శాతం మంది వ్యతిరేకించారు.. దిగ్విజయ్‌కు నోటీసు : అసదుద్దీన్   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 30 శాతం మాత్రమే. అంటే బీజేపీని 70 శాతం మంది వ్యతిరేకించినట్టేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. అంతేకాకుండా, బీజేపీకి నరేంద్ర మోడీకి మధ్య ఎంఐఎం మధ్యవర్తిగా ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు త్వరలోనే నోటీసు ...

2015-09-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు... సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ విడుదల చేసిన యూనిట్   
వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే నేడు. ఆయన స్టైలే వేరు. ఏమి చేసినా కొత్తగానే కనిపిస్తుంది. ఈ పర్యాయం చాలా కామ్‌గా ఉన్నారనిపించింది. అయితే రాత్రికి రాత్రి ఆయన నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను పండగ చేసుకోమన్నారు. ఈ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పోస్టర్‌. మంగళవారం రాత్రి 10 గంటలకు చిత్ర యూనిట్ ద్వారా ఈ పోస్టర్ ...

2015-09-02 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఇషాంత్‌పై ఒక టెస్ట్‌ వేటు   
ఆంధ్రజ్యోతి
క్రమశిక్షణ ఉల్లంఘించిన క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో పదేపదే ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మపై ఒక టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధం విధించింది. దీంతో నవంబర్‌ 5న మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు ఇషాంత్‌ దూరం కానున్నాడు. ఉద్దేశపూరితంగా ప్రత్యర్థి ఆటగాడికి ...

2015-09-02 తెలుగు (India) ప్రపంచం


పాక్‌లో ఆత్మాహుతి దాడి   
ప్రజాశక్తి
పెషావర్‌: పాకిస్తాన్‌ వాయవ్య ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు మృతిచెందగా, 56 మంది క్షతగాత్రులయ్యారు. లైన్‌ అధికారి వాహనంపై ఆత్మాహుతి బాంబర్‌ దాడి దిగాడు. అధికారి వాహనం దగ్గరకు చేరుకోగానే బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో లైన్‌ ఆఫీసర్‌తో సహా నలుగురు మృతి చెందారు. గాయపడిన 56 మందిలో సుమారు 15మంది ...

2015-09-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఇంద్రాణికి ఉరి శిక్ష విధించండి!   
సాక్షి
ముంబై/కోల్‌కతా: కన్నతల్లి చేతిలో హత్యకు గురైనట్లు భావిస్తున్న షీనా బోరా తన సొంత కూతురేనని మంగళవారం కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ్ దాస్ వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. షీనా హత్యకేసులో కీలక నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా తనకు కాలేజీ రోజుల్లో పరిచయమని, అధికారికంగా పెళ్లి చేసుకోలేదని, ఆమెతో 1986 నుంచి 1989 వరకు ...

2015-09-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
బీజేపీని ఎదిరిస్తాం.. జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా 'ఎంఐఎం' కీలక పాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. దేశమంతటా రాజకీయంగా విస్తరిస్తున్న మజ్లిస్‌ను చూసి కాంగ్రెస్‌ భయపడుతోందని విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పి ...

2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
ఎవరికి పడితే వారికేనా, ఎందుకు: తెలంగాణను ప్రశ్నించిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఎవరికి పడితే వారికి కేబినెట్‌ హోదా ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఎవరికైనా జీత భత్యాలు ఇచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కేబినెట్‌ హోదాలు ఇవ్వరాదని తెలిపింది. కేబినెట్‌ హోదా, జీతభత్యాలు వేరని, ఈ రెండింటికీ ముడిపెట్టొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారులకు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ...