2015年8月1日 星期六

2015-08-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


తెలుగువన్
   
తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...

2015-08-02 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రెండో ఉపేంద్ర రెడీ!   
సాక్షి
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తీసే సినిమాలు, చేసే సినిమాలు అన్నీ కొత్త కొత్తగా, తిక్క తిక్కగా ఉంటాయి. 'ఎ', 'ఉపేంద్ర', 'రా' తదితర చిత్రాలతో తెలుగులో కూడా ఆయన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ మధ్య 'సన్నాఫ్ సత్యమూర్తి'లో నెగటివ్ షేడ్ క్యారెక్టర్ చేసిన ఉపేంద్ర కొంత విరామం తర్వాత తెలుగు తెరపై హీరోగా కనిపించనున్నారు. 1999లో ఆయన నటించిన ...

2015-08-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సానియా మీర్జాకు ఖేల్ రత్న ?   
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీ తీసుకుంటుందని వెల్లడించింది. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా ...

2015-08-02 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి   
సాక్షి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి ...

2015-08-02 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు   
సాక్షి
ముంబై: మహారాష్ట్రలోసమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్ కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ...

2015-08-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తెలుగువన్
   
తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు ...

2015年7月30日 星期四

2015-07-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాజకీయాల్లోకి కోదండ, కానీ ఇప్పుడే కాదు!: మంత్రి పద్మారావ్ ట్విస్ట్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. గురువారం నాడు పద్మారావు చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ...