2014年12月1日 星期一

2014-12-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా  సాక్షి
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...

2014-12-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
చిన్నారి శ్రీజని పవన్ పరామర్శిస్తాడా?  తెలుగువన్
ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక శ్రీజ తీవ్ర అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ పవన్ కళ్యాణ్‌ని చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం, పవన్ కళ్యాణ్ ఖమ్మం వెళ్ళి శ్రీజను చూడటం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో శ్రీజ స్పృహలో లేకపోవడంతో ఆయన్ని చూడలేకపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కంటతడి కూడా పెట్టుకున్నారు. ఆ సంఘటనను టీవీల్లో ...

2014-12-02 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
పవార్ సలహాతోనే బిడ్ వేశాను  సాక్షి
న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని ...

2014-12-02 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
నిర్మాణం సవాలే!  Andhrabhoomi
హైదరాబాద్, డిసెంబర్ 1: కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మాణం సవాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన బాబు, సోమవారం మీడియాతో అక్కడి అనుభవాలు పంచుకున్నారు. జపాన్, సింగపూర్ దేశాలు రాష్ట్భ్రావృద్ధి, రాజధాని ...

2014-12-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
13 మంది జవాన్లను చంపిన మావోయిస్టులు   
తెలుగువన్
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. మావోయిస్టులు 13 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను చంపేశారు. సుకుమా జిల్లాలో కూంబింగ్ నిమిత్తం వెళ్తున్న జవాన్ల మీద మావోయిస్టులు మెరుపుదాడి చేసి 13 మంది జవాన్లను చంపేశారు. నాలుగు రోజుల క్రితం సుకుమా జిల్లాలోనే జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో సీఆర్‌పిఎఫ్ జవాన్లు 15 మంది మావోయిస్టులను చంపేశారు. దానికి ...

2014-12-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  సాక్షి   
అభద్రతను తొలగించేందుకే ఆస్పత్రిలో నిద్రపోయా  సాక్షి
హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అభద్రత భావానికి గురవుతున్నారని.... వారిలో ఆ భావాన్ని తొలగించేందుకే తాను ఆస్పత్రిలో నిద్రపోయానని డిప్యూటీ సీఎం టి.రాజయ్య మంగళవారం హైదరాబాద్ లో వెల్లడించారు. నాలుగు నెలల్లో ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అందుకోసం రూ. 100 కోట్లు ...

2014年11月30日 星期日

2014-12-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు!  సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...