顯示具有 2014-12-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-12-01 標籤的文章。 顯示所有文章

2014年11月30日 星期日

2014-12-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు!  సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...

2014-12-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ఫార్మా సిటీకి 4 వేల ఎకరాలు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రంగారెడ్డి అర్బన్‌/మహబూబ్‌నగర్‌/అమన్‌గల్‌, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్‌ టూర్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫార్మాసిటీకి 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఉన్నతాధికారుల బృందం పర్యటించి, ...

2014-12-01 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్   
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందేనని, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతురావు కేంద్రానికి హెచ్చరించాడు. ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు ...

2014-12-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చైనా ఆహ్వానం!   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్‌ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...

2014-12-01 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు!  సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...

2014-12-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు   
సాక్షి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ...