కేంద్రానిది కక్ష సాధింపు Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...