2014年11月1日 星期六

2014-11-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
కేంద్రానిది కక్ష సాధింపు  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...

2014-11-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
హృతిక్-సుసాన్నెకు విడాకులు మంజూరు... 13 ఏళ్ల బంధం...  వెబ్ దునియా
హృతిక్ రోషన్-సుసాన్నె జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు హృతిక్ రోషన్‌కి, ఆయన భార్య సుజానే ఖాన్‌కి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అమ్మాయిలకు డ్రీమ్‌బోయ్‌లా ఓ వెలుగు వెలిగిన హృతిక్ చివరికి తన భార్య నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొని విడాకులు పొందాల్సి వచ్చింది. ముంబైలోని కుటుంబ కోర్టు శనివారం నాడు వీరిద్దరి పరస్పర ...

2014-11-02 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
స్వచ్ఛ భారత్ కోసం చీపురుపట్టిన పీవీ సింధు : పవన్ కళ్యాణ్‌కు పిలుపు!  వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ చీపురు పట్టారు. అనంతరం స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాలుపంచుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించింది. కాగా, శనివారం హైదరాబాద్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సందర్భంగా సింధూ ఈ మేరకు ప్రకటన చేసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తొలుత ...

2014-11-02 తెలుగు (India) ప్రపంచం


రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతి  తెలుగువన్
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారి మీద రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా వుంది. మక్వాన్‌పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి ఢీకొన్నాయి.
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..  వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...

2014-11-02 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
రాహుల్‌కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీ  తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మరి సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటు మీద పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అన్నా, లేకపోతే స్వయంగా తానే కూర్చుంటానని అన్నా దిగ్విజయ్ సింగ్ మీద గౌరవం పెరిగేది. కానీ సోనియా పదవి నుంచి ...

2014-11-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్?  తెలుగువన్
కొద్ది రోజుల క్రితం భవ్యశ్రీ చరిత అనే హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం కావడం, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్‌ నగరంలో మరో లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది. హైదరాబాద్‌కి చెందిన భరణి అనే యువతి ...

2014年10月31日 星期五

2014-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...