顯示具有 2014-11-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-01 標籤的文章。 顯示所有文章

2014年10月31日 星期五

2014-11-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...

2014-11-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'కరెంట్ తీగ' చిత్ర సమీక్ష.. మంచు మనోజ్ - సన్నీ కాంబినేషన్ హిట్టా.. ఫట్టా?!!  వెబ్ దునియా
తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి. సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా 'కరెంటు తీగ'. ఈ కథ చెప్పాలంటే.. కథగా చెప్పాలంటే... ఓ ఊరిలో పెద్ద ...

2014-11-01 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్, స్కూల్లో పద్మారావు(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం ...

2014-11-01 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..  వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...

2014-11-01 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...

2014-11-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
జాతీయ సమైక్యతా పరుగు  Andhrabhoomi
కంఠేశ్వర్, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యతా పరుగు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ వర్ని చౌరస్తాలో జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించి సమైక్యతా పరుగులో పాల్గొనగా, జాతీయ జెండాలను చేతపట్టుకుని యువతీ, యువకులు, వివిధ సంస్థల ...