2014年10月1日 星期三

2014-10-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
డాలర్ శేషాద్రికి అస్వస్థత  సాక్షి
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా ...

2014-10-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
సినిమా థియేటర్‌లో తొక్కిసలాట  సాక్షి
ఎమ్మిగనూరు: 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ అభిమాని ప్రాణాన్ని బలిగొంది. అభిమాన హీరో రాంచరణ్ నటించిన సినిమాను మొదటి రోజే చూడాలని ఎమ్మిగనూరులోని బుడగజంగాల కాలనీకి చెందిన కన్నయ్య(19) ఒక రోజు ముందే టికెట్ కొనుగోలు చేసి ...

2014-10-02 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
'ఆ ఇద్దరు' అదుర్స్  సాక్షి
ఇంచియాన్: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో వరుసగా ఐదోరోజు భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 800 మీటర్ల రేసులో టింటూ లూకా రజతం సాధించగా... మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అదృష్టం కలిసొచ్చి ఉంటే భారత్ ఖాతాలో మరో నాలుగు కాంస్య పతకాలు చేరేవి. పురుషుల 50 కిలోమీటర్ల నడకలో సందీప్... మహిళల 400 మీటర్ల ...

2014-10-02 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
థాంక్యూ అమెరికా... ముగిసిన మోదీ పర్యటన భారత్‌ చేరుకున్న ప్రధాని  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 1: ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌తోపాటు మరికొందరు మంత్రులు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు. తన అమెరికా పర్యటన అత్యంత విజయవంతంగా, సంతృప్తికరంగా జరిగిందని నరేంద్ర మోదీ ...

2014-10-02 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
పరిశుభ్ర భారత్ ఆవిష్కరణే లక్ష్యం  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఎత్తున స్వచ్ఛత, పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా, గురువారం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2019లో జాతి పిత మహాత్మాగాంధీ 150 జయంతిని జరుపుకొనే నాటికి స్వచ్ఛ భారత్‌ను ...

2014-10-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
డాలర్ శేషాద్రికి అస్వస్థత  సాక్షి
సాక్షి, తిరుమల/తిరుపతి: తిరుమల ఆలయ ఓఎస్‌డీ పి.శేషాద్రి(డాలర్ శేషాద్రి)కి బుధవారం గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మొదట పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రస్తుతం ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన మంగళవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవలో ఏకధాటిగా ఆరుగంటలపాటు విశిష్ట సేవలందించారు. అదే సందర్భంగా ...

2014年9月30日 星期二

2014-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
మెడికల్ సీట్ల భర్తీకి విద్యార్థుల తల్లిదండ్రుల పడరాని పాట్లు!  వెబ్ దునియా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం ఈ సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తోనే వారు ...