2014年9月1日 星期一

2014-09-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
ఏపీ రాజధాని నూజివీడు?  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...

2014-09-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ నా గురువు: ఫేస్ బుక్‌లో రేణూ దేశాయ్  వెబ్ దునియా
నటుడు పవన్ కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ నుంచి ఆమె దూరమైనప్పటికీ ఆయన తన గురువు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం మేకింగ్‌కు సంబంధించి పవన్ కల్యాణ్ తనకు గురువు అని పేర్కొన్నారు. తన జీవితంలో పవన్ కంటే మంచి టీచర్ మరెవరూ లేరని ఫేస్ బుక్‌లో తెలిపారు. సినిమా నిర్మాణంలో పరిపూర్ణత ...

2014-09-02 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ధోనీసేనే ఫేవరెట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(హర్షా భోగ్లే) వన్డే ఫార్మాట్లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో విజృంభిస్తోంది. బర్మింగ్‌హామ్‌లోనూ ధోనీసేనే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. చివరి రెండు వన్డేల్లో ఇం గ్లండ్‌ తొలి పది ఓవర్లలో బాగానే ఆడింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ టెస్టు, వన్డేల్లో వరుసగా విఫలమౌతున్నాడు. అతను ఫామ్‌లోకి రాకపోతే వేటు తప్పకపోవచ్చు. మూడో వన్డేలో రహానె, రాయుడు ...

2014-09-02 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో మృతి: స్విమ్మింగ్ పూల్‌లో..  వెబ్ దునియా
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న హైదరాబాదు విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాదులోని రామంతాపూర్‌కు చెందిన సాయికృష్ణ బోస్టన్ వర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ స్మిమ్మింగ్ పూల్‌లో పడి సాయికృష్ణ మరణించినట్లు సమాచారం అందింది. అతని మృతదేహం కోసం కుటుంబ ...

2014-09-02 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
కేరళ గవర్నర్‌గా మాజీ చీఫ్ జస్టిస్ సదాశివం?  Namasthe Telangana
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌గా మాజీ చీఫ్ జస్టిస్ పీ సదాశివం పేరును కేంద్రప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలిసింది. భారత అత్యున్నత న్యాయపదవిని నిర్వహించిన వ్యక్తిని గవర్నర్ పదవికి సిఫార్సు చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. షీలా దీక్షిత్ ఇటీవల కేరళ గవర్నర్ ...

2014-09-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ఏపీ రాజధాని నూజివీడు?  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నూజివీడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి అందుబాటు ,సేకరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకోవచ్చని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ...

2014年8月31日 星期日

2014-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...