顯示具有 2015-11-05 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-11-05 標籤的文章。 顯示所有文章

2015年11月4日 星期三

2015-11-05 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
పవర్‌ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో   
Oneindia Telugu
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది. తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ...

2015-11-05 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల   
వెబ్ దునియా
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్‌కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ...

2015-11-05 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
గంగూలీ కామెంట్‌కు సచిన్‌ ట్వీట్‌   
ఆంధ్రజ్యోతి
కోల్‌కతా: క్రికెట్‌ ఆల్‌ స్టార్స్‌ లీగ్‌లో తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే.. వెంటనే విమానం ఎక్కి కోల్‌కతా వచ్చేస్తానని సౌరవ్‌ గంగూలీ చేసిన సరదా కామెంట్‌కు సచిన్‌ స్పందించాడు. 'దాదా.. ఓపెనర్‌ పొజిషన్‌ కోసం నువ్వు పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించాం. నీ బ్యాట్‌ నుంచి ఆఫ్‌ డ్రైవ్‌ షాట్లు జాలువారుతాయని ఆశిస్తున్నాన'ని మాస్టర్‌ అంతే సరదాగా ట్వీట్‌ చేశాడు.
సచిన్.. ఆ ఛాన్సివ్వకపోతే.. అమెరికా నుంచి కోల్‌కతా ఫ్లైట్ ఎక్కేస్తా: దాదా   వెబ్ దునియా
'దాదా అప్లికేషన్ పరిశీలనలో ఉంది'   సాక్షి
లేదంటే కోల్‌కతా వెళ్లిపోతానని సచిన్‌తో చెప్పా:గంగూలీ   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
సర్దార్ సింగ్‌కే పగ్గాలు   
సాక్షి
బెంగళూరు: స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టుకు సర్దార్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈనెల 27 నుంచి డిసెంబరు 6 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, బ్రిటన్, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో బరిలోకి ...

2015-11-05 తెలుగు (India) ప్రపంచం


11 నిమిషాలసేపు భూకంపం   
News Articles by KSR
ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపం వచ్చింది. పదకుండు నిమిషాల పాటు భూమి కంపించిందని సమాచారం. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసుకుని వచ్చారు. తూర్పు ఇండోనేషియాలోని అలోర్ ద్వీపకల్పానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.దీనివల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిందని ...

2015-11-05 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కొత్త సీజేఐగా జస్టిస్ టీఎస్ ఠాకూర్!   
సాక్షి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్‌కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్‌ను చీఫ్ జస్టిస్‌గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు అధికార వర్గాలు ...

2015-11-05 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఓటర్ల జాబితా పునఃపరిశీలన   
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలని ఆదేశించడంపై అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయించిన ఓటర్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 6.38 లక్షల ఓటర్లను ...