顯示具有 2015-10-15 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-10-15 標籤的文章。 顯示所有文章

2015年10月14日 星期三

2015-10-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల   
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...

2015-10-15 తెలుగు (India) వినోదం


సాక్షి
   
శంకరాభరణం మంచి విజయం సాధించాలి : పవన్‌కల్యాణ్   
సాక్షి
'శంకరాభరణం' లాంటి క్లాసిక్ టైటిల్‌తో క్రైమ్ కామెడీ చూపిస్తానంటున్నారు హీరో నిఖిల్. కోనవెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'శంకరాభరణం'. ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో 'సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్ లొకేషన్‌లో హీరో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ...

2015-10-15 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సొంతగడ్డపై భారత్ ప్రమాదకారి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. 'స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్‌కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు ...

2015-10-15 తెలుగు (India) ప్రపంచం


Vaartha
   
జమైకా రచయిత జేమ్స్‌కు బుకర్ ప్రైజ్   
Andhrabhoomi
లండన్, అక్టోబర్ 14: జమైకా రచయిత మార్లొన్ జేమ్స్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మాన్ బుకర్ ప్రైజ్‌ను దక్కించుకోవడం ద్వారా ఈ అవార్డును దక్కించుకున్న తొలి తొలి జమైకా రచయితగా చరిత్ర సృష్టించారు. తుది వడపోత తర్వాత ఈ అవార్డు కోసం పోటీపడిన భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు సంజీవ్ సహోటా, మరో నలుగురు రచయితలు రాసిన నవలలను తోసిరాజని జేమ్స్ ఈ ...

2015-10-15 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం   
సాక్షి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది. 2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని ...

2015-10-15 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల   
Oneindia Telugu
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు. టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో ...