顯示具有 2015-10-14 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-10-14 標籤的文章。 顯示所有文章

2015年10月13日 星期二

2015-10-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అమరావతి: యాంకర్‌గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...

2015-10-14 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
వారి తప్పేమీ లేదు -అల్లు అర్జున్‌   
ఆంధ్రజ్యోతి
''నిర్మాతలు 'బ్రూస్‌లీ' సినిమా విడుదల తేదీని ముందే ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల 'రుద్రమదేవి' విడుదల తేదీని ముందుకు జరుపుకుంటూ వచ్చారు. ఇందులో 'బ్రూస్‌లీ' నిర్మాతల తప్పేమీ లేదు'' అని అల్లు అర్జున్‌ అన్నారు. ''షెడ్యూల్‌ ప్రకారం 'రుద్రమదేవి' సెప్టెంబర్‌ 4న విడుదల కావాలి. అక్టోబర్‌ 16న 'బ్రూస్‌లీ' విడుదలవుతుందని తెలిసే ఆ చిత్ర నిర్మాతలు ...

2015-10-14 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్   
సాక్షి
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగించాడు. వీరపునాయునిపల్లె మండలం వేముల-పులివెందుల ...

2015-10-14 తెలుగు (India) ప్రపంచం


Andhrabhoomi
   
మలేసియా విమానాన్ని కూల్చేశారు   
Andhrabhoomi
ది హేగ్, అక్టోబర్ 13: మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 17ను తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌నుంచి రష్యా తయారీ బియుకె క్షిపణితో కూల్చేసినట్లు ఈ విమానం ప్రమాదంపై దర్యాప్తు జరిపిన అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం నిర్ధారించింది. బృందం తుది నివేదిక మంగళవారం ఒక డచ్ మిలిటరీ బేస్‌లో గ్రీనిచ్ కాలమానం ప్రకారం ...

2015-10-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?   
వెబ్ దునియా
మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ...

2015-10-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
అమరావతి: యాంకర్‌గా హీరో సాయికుమార్, మూడు వేదికలు ఏర్పాటు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి టాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్వవహరించనున్నాడు. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 22న జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ...