顯示具有 2015-10-01 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-10-01 標籤的文章。 顯示所有文章

2015年9月30日 星期三

2015-10-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...

2015-10-01 తెలుగు (India) వినోదం


సాక్షి
   
పులిపై ఐటీ పంజా   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపునకు బుధవారంతో గడువు ముగుస్తోంది. అయితే తమిళ చిత్రరంగానికి చెందిన అనేకులు పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆదాయపు పన్నుశాఖకు ...

2015-10-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బంగ్లా ఇన్‌.. విండీస్‌ అవుట్‌!   
ఆంధ్రజ్యోతి
దుబాయ్‌: ఒకప్పుడు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన కరీబియన్‌ జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. మినీ ప్రపంచ కప్‌గా భావించే 2017 చాంపియన్స్‌ ట్రోఫీకి వెస్టిండీస్‌ అర్హత సాధించలేకపోయింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 2006 తర్వాత బంగ్లాదేశ్‌ మళ్లీ అర్హత సాధించింది. కాగా, టోర్నీ చరిత్రలో విండీస్‌కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 1998 ఆరంభ టోర్నీలో ...

2015-10-01 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'45 నిమిషాల్లో లక్షన్నర ఫాలోవర్స్'   
సాక్షి
న్యూఢిల్లీ: అమెరికాకు సంబంధించి పలు రహస్యాలను బట్టబయలు చేసి ఆ దేశానికి వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. అంతా ఆయనకు మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఘన స్వాగతం పలికారు.
ట్విట్టర్ ద్వారా లైన్లోకి వచ్చిన స్నోడెన్: 7.79లక్షల ఫాలోవర్స్!   వెబ్ దునియా
నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. స్నోడెన్ ప్రకంపనలు   Oneindia Telugu
ప్రజావేగు స్నోడెన్‌ ట్విట్టర్‌కు భారీ స్పందన   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఈ బ్యూటీ.. మోస్ట్ డేంజరస్   
Teluguwishesh
కెల్లీ బ్రూక్.. హాలీవుడ్ శృంగార తారల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ప్రఖ్యాత మోడల్ ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈమె అందాల్ని తరించడం కోసం నెటిజన్లు ఇంటర్నెట్ లో ఎగబడుతుంటారు. కానీ.. ఇకనుంచి ఆమె ఫోటోలు చూసేందుకు ...

2015-10-01 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఎరుక్కపోయి... ఇరుక్కుపోయిన చిరుత..! బిందెలో తల పెట్టి...   
వెబ్ దునియా
పాపం చిరుత... దాహం వేసింది. గ్రామంలోకి అడుగు పెట్టింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి చిరుత పులి పిల్లిలా తయారైంది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక ఎక్కడికక్కడ అణుగుతూ ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన రాజస్థాన్‌ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
బిందెలో తల...చిరుత విలవిల: రాజస్థాన్ లో ఓ చిరుతపులి అవస్థలు   Telugupopular
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది..   సాక్షి
పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)   Oneindia Telugu
NTVPOST   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ముంబై ట్రైన్స్ వరుస పేలుళ్లు : ఐదుగురికి ఉరిశిక్షలు ఖరారు   
వెబ్ దునియా
ముంబై సబర్బన్ రైళ్ళలో గత 2006లో జరిగిన వరుస పేలుళ్ళ కేసులో తుది తీర్పు బుధవారం వెలువడింది. ఈ వరుస పేలుళ్ళ కేసులో ముంబై పోలీసులు 12 మందిని కోర్టు దోషులుగా తేల్చిన విషయంతెల్సిందే. వీరికి శిక్షలను కోర్టు ఖరారు చేసింది. నేరాభియోగాల అనంతరం సుదీర్ఘ కాలం పాటు విచారణ చేపట్టిన ముంబై కోర్టు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది.
ముంబయి రైలు పేలుళ్ళ కేసులో ఐదుగురికి మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రియుడిని చంపించిన ప్రియురాలు!   
Namasthe Telangana
boy friend killed by his girl friend in Carter Road ముంబయి : బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 21 ఏళ్ల యువతి 22 ఏళ్ల రిజ్వాన్ ఖాన్ అనే యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తుంది. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో నిన్ను కలవాలని ఉందని రిజ్వాన్‌కు అతని ప్రేయసి ఫోన్ చేసి చెప్పింది. ఆ సమయంలో రిజ్వాన్ తన స్నేహితులతో కలిసి ...

2015-10-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తెలుగువన్
   
తెలివితక్కువగా మాట్లాడొద్దు.. చంద్రబాబు   
తెలుగువన్
టీడీపీ యువనేత కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ క్యాంపు కార్యలయంలో చంద్రబాబు మాట్లాడుతూ మా ఆస్తి వివరాలు ప్రకటించాం.. దమ్ముంటే ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆస్తులను ప్రకటించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ ఆస్తి వివరాలకు సంబంధించి ఎలాంటి దాపరికం ...