顯示具有 2015-09-29 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-09-29 標籤的文章。 顯示所有文章

2015年9月28日 星期一

2015-09-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి ...

2015-09-29 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
మహేశ్‌ దత్తత గ్రామం సిద్ధాపూర్‌   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 'శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగాఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తన మాట నిలుపుకొన్నారు. పాలమూరు జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్లు.. ట్విట్టర్లో తెలిపారు. ఏసీబీ డైరెక్టర్‌ ఎంఎ ఖాన్‌ కూడా పాలమూరు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత ...

2015-09-29 తెలుగు (India) క్రీడలు


Namasthe Telangana
   
సెంచరీ ఫీట్ ఫిట్‌నెస్ హిట్   
Namasthe Telangana
టీమ్ ఇండియా చింతించాల్సిన పనిలేదిక. సౌతాఫ్రికాతో సుదీర్ఘ సిరీస్‌కు ముందు శిఖర్ ధవన్ సూపర్ ఫామ్‌లోకొచ్చేశాడు. మొన్న శ్రీలంకతో సిరీస్ నుంచి గాయంతో వైదొలిగిన ఈ ఢిల్లీ ఓపెనర్ బంగ్లా-ఏతో మూడ్రోజుల మ్యాచ్‌లో తనదైన ప్రదర్శనతో ఫిట్‌నెస్ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఇప్పటికే సఫారీలతో సిరీస్‌లో టీ20, వన్డే జట్లకు ఎంపికైన ధవన్ తాజా ...

2015-09-29 తెలుగు (India) ప్రపంచం


తెలుగువన్
   
మోడీ ముందు నవాజ్ తీసికట్టేనా?   
తెలుగువన్
మోడీ రాజకీయ చతురత ముందు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ మాత్రం సరిపోడని ఇంతకు ముందు రష్యా పర్యటనలోనే తేలిపోయింది. పాకిస్తాన్ దేశంతో ఎప్పుడు చర్చలు ప్రారంభించాలో ఎప్పుడు నిలిపివేయాలో అన్నీ మోడీ అనుకొన్నట్లే జరిపించుకొన్నారు. మోడీ రష్యా పర్యటన సందర్భంగా స్వయంగా చొరవ తీసుకొని నవాజ్ షరీఫ్ తో సమావేశమవడమే అందుకు ఒక చక్కటి ...

2015-09-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మన్మోహన్‌కు మసిపై ఆధారాల్లేవు   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్కాంలో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయా ల్సిందిగా జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్‌లో ఎలాంటి పస లేదని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇదే సిబిఐ ఇంతకుముందు హిండాల్కోకు బొగ్గు గనుల ...

2015-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఎర్రబెల్లిపై దాడి అప్రజాస్వామికం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జనగామ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అప్రజాస్వామికంగా దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు మోపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని టీపీసీసీ ...