顯示具有 2015-09-24 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-09-24 標籤的文章。 顯示所有文章

2015年9月23日 星期三

2015-09-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు   
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...

2015-09-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
'సుప్రీమ్‌'గా సాయిధరమ్‌ తేజ్‌   
ప్రజాశక్తి
'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాల తర్వాత 'సుప్రీం'గా సాయిధరమ్‌ తేజ్‌ వస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఆయన కార్యాలయంలో బుధవారంనాడు లాంఛనంగా ప్రారంభమైంది. 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి అల్లుఅరవింద్‌ క్లాప్‌ కొట్టగా, ...

2015-09-24 తెలుగు (India) క్రీడలు


thatsCricket Telugu
   
ఇక సిరీస్ కోసం భారత్‌ను అడగం:పీసీబీ   
Namasthe Telangana
కరాచీ: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆశలు చంపుకున్నట్లుంది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాక్‌లో పర్యటించేది లేదన్న బీసీసీఐ వైఖరిపై పీసీబీ చీఫ్ షహర్యార్‌ఖాన్ స్పందించారు. ఇరు క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డిసెంబర్‌లో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ విషయమై ...

2015-09-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని   
సాక్షి
డబ్లిన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా మీడియా ...

2015-09-24 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
వారసులొచ్చేస్తున్నారు... బీహార్ బరిలో లాలూ తనయులు   
వెబ్ దునియా
తండ్రులు పదవుల్లో ఉండగానే ఎటువంటి పదవులు లేకపోయినా తనయులు పెత్తనం చేసే సంఘటనలు చూశాం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో చెలామణీ అవుతోంది. తాజా బీహార్ కూడా అదే కోవలోకి వచ్చేస్తోంది. తండ్రులు పదవిలో ఉండగానే తనయులు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారు ...

2015-09-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు ...