顯示具有 2015-08-31 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-08-31 標籤的文章。 顯示所有文章

2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...

2015-08-31 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
నితిన్‌, సమంత జంటగా త్రివిక్రమ్‌ చిత్రం   
ఆంధ్రజ్యోతి
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత తొలిసారి జంటగా నటించబోతున్నారు. ఈ కాంబినేషన్‌ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని రాధాకృష్ణ తెలియజేస్తూ ''వరుసగా 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే మా బేనర్‌లో మూడో ...

2015-08-31 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
వినోద్‌ కాంబ్లీపై కేసు..!   
ఆంధ్రజ్యోతి
ముంబై: భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ, అతని భార్య ఆండ్రియాపై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జీతం సరిగా ఇవ్వకపోవడమే కాకుండా అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంబ్లీ ఇంటి పని మనిషి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీతం ఇవ్వమని అడిగినందుకు తనను ఇంటికి వెళ్లకుండా మూ డు రోజులపాటు ...

2015-08-31 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
నేపాల్ లో భూప్రకంపనలు   
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.
నేపాల్‌లో స్వల్ప ప్రకంపనలు   ప్రజాశక్తి
ఖాట్మండును వణికించిన భూకంపం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


పాక్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్ర దాడి   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...

2015-08-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుండవ్‌: మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ''కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా?'' అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఇంటర్వ్యూ తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన 'మన్‌ కీ బాత్‌'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? ఎందుకంటే.
ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ.... ఇదేలా..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : హార్దిక్ పటేల్   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువసంచలనం హార్దిక్ పటేల్ స్పష్టం చేశాడు. పైగా తమ ఆందోళనను జాతీయ స్థాయిలో చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేయడాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వాగతించడం లేదన్నారు. ఆదివారం ఢిల్లీ వచ్చిన ...

2015-08-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...