顯示具有 2015-08-26 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-08-26 標籤的文章。 顯示所有文章

2015年8月25日 星期二

2015-08-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.   
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...

2015-08-26 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
'డైనమైట్'లో మంచు విష్ణును చూసి స్టన్ అవుతారట   
వెబ్ దునియా
అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'డైనమైట్'. దేవాకట్టా దర్శకుడు. అచ్చు సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. విడుదలకు ముందే సినీ అభిమానుల్లో, ...

2015-08-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
విరాట్‌ కెప్టెన్సీతో విదేశీ రికార్డులు మెరుగు:గిల్‌క్రిస్ట్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: శ్రీలంకపై రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ విజయం సాధించడంతో యువ సారథి విరాట్‌ కోహ్లీపై ఆస్ర్టేలియా మాజీ వికెట్‌ కీపర్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. విదేశాల్లో భారత్‌ గెలవడం అరుదుగా చూస్తామని.. అయితే కోహ్లీ సాహసోపేత నిర్ణయాలతో ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారిందన్నాడు. కోహ్లీ తెగింపు తత్వంతో విదేశాల్లో టీమిండియాకు ...

2015-08-26 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
'కశ్మీర్' లేని చర్చలు వ్యర్థం   
సాక్షి
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్‌తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి ...

2015-08-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.   
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...

2015-08-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
కావాల్సింది నిధులేగా.. హోదాకన్నా ఎక్కువే ఇస్తాం..   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ''పేరు ఏదైనప్పటికీ... నవ్యాంధ్రకు నిధులు కావాలి. కావాల్సినన్ని నిధులు ఇస్తాం. హోదాకంటే ఎక్కువే చేస్తాం. దానికి ఏ పేరు పెడితే ఏమిటి? కానీ... మాకు హోదానే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు? మా సమస్యలు మాకున్నాయి. అయినప్పటికీ... ఏపీని పూర్తిగా ఆదుకుంటాం. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తాం.
హోదా లేదు... ప్యాకేజీయే!   Andhrabhoomi
అంతకంటే ఎక్కువిస్తామని మెలిక: ప్రత్యేక హోదాపై తేల్చేసిన జైట్లీ, ఏం చేశామంటే...   Oneindia Telugu
ప్రత్యేక హోదాపై స్పందించలేను కానీ... దాన్ని మించి మేలు చేస్తాం.. : అరుణ్ జైట్లీ   వెబ్ దునియా
ప్రజాశక్తి   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   Andhrabhoomi
కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి   తెలుగువన్
నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సిరంజి సైకో.. స్త్రీలే లక్ష్యం..   
ఆంధ్రజ్యోతి
భీమవరం, ఆగస్టు 25: నడిచి వెళుతున్న మహిళలపైన.. ఏమరుపాటుగా ఉన్న బాలికలపైన ఒక్కసారిగా దాడి చేస్తాడు! ముఖానికి ముసుగుతో.. పల్సర్‌ బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌తో సూది గుచ్చి.. వారు తేరుకునేలోగానే పరారవుతాడు!! నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రత్యేకించి.
చేతిలో సిరంజితో సైకో వీరంగం!   Andhrabhoomi
సైకో స్వైర విహారం   ప్రజాశక్తి
సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య   
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు. భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ...