顯示具有 2015-07-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-07-28 標籤的文章。 顯示所有文章

2015年7月27日 星期一

2015-07-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
తిరుమల శ్రీవారికి 4కోట్ల ఆస్తి రాసిస్తా: ఓ వృద్ధ భక్తురాలు   
Oneindia Telugu
తిరుపతి: ఓ వృద్ధ భక్తురాలు తన దైవ భక్తిని చాటుకున్నారు. తన ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏకంగా రూ. 4 కోట్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. కాగా, ఆమెకు నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవడంతో.
సర్వం స్వామికే... రూ. 4 కోట్ల ఆస్తిని తిరుమలకు రాసిస్తానంటున్న వృద్ధురాలు   వెబ్ దునియా
వెంకన్నకు 4కోట్ల ఆస్తి రాసిస్తా   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల ...

2015-07-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్   
సాక్షి
''తేజస్ నాకు 'ఉలవచారు బిర్యానీ' సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది'' అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం 'కేటుగాడు'. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ...

2015-07-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్   
సాక్షి
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతోంది. 72 రోజుల పాటు దక్షిణాఫ్రికా టీమ్ భారత్ లో పర్యటించనుంది. టీమిండియా, సఫారీల సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ నుంచి భారత్, దక్షిణాఫ్రికాలు మూడు టి-20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లు ఆడనున్నాయి. అక్టోబర్ 2న ఇరు జట్ల మధ్య జరిగే తొలి టి-20 మ్యాచ్ ...

2015-07-28 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి   
సాక్షి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. దెహస్లా గ్రామంలోని పెళ్లి విందులో చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది. తీవ్ర ఆగ్రవేశాలతో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరపడంతో 21 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పిల్లలు, వృధ్దులు ఎక్కువ మంది ...

2015-07-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
'ఇండియన్ మిస్సైల్' కలాం తొలి సంపాదన చింతగింజలతోనే..   
వెబ్ దునియా
అది తమిళనాడులోని ఓ చిన్న ఊరు.. ఆ ఊరి చుట్టూ సముద్రమే.. ఆ సముద్రం అంటే నేటి ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాంకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. ఇది 1940ల నాటి మాట.. భవిష్యత్తులో అదే కుర్రాడే భారత కీర్తిని అంతరిక్షస్థాయిలో రెపరెపలాడించాడు. ఆ కుర్రాడే.. అవుల్‌ ఫకీర్‌ జైనులబ్దీన్‌ ...

2015-07-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కంట తడి పెట్టిస్తున్న ఉల్లి: కిలో రూ.20కే అమ్మాలని చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. సోమవారంనాడు ఆయన రైతు బజార్ల అధికారులతో సమావేశమయ్యారు. ఎల్లుండి నుంచి కిలోకు 20 రూపాయల చొప్పున ఉల్లిగడ్డలను అమ్మాలని ఆయన సూచించారు. రైతు బజార్లలో 20 రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్మేలా చర్యలు ...