顯示具有 2015-07-26 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-07-26 標籤的文章。 顯示所有文章

2015年7月25日 星期六

2015-07-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ   ఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు   సాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం   Oneindia Telugu
ప్రజాశక్తి   
అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..   
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...

2015-07-26 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
సినీ ప్రముఖులకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు   
సాక్షి
వీకెండ్ వచ్చిందంటే... హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో పోలీసులు భారీగా మోహరిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి తనిఖీలు చేయటం...మోతాదు మించితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలు సీజ్ చేయటం పరిపాటే... తాజాగా శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఇదే సమయంలో వచ్చిన ...

2015-07-26 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌కు విముక్తి   
ఆంధ్రజ్యోతి
న్యూ ఢిల్లీ, జులై 25: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భారత క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్ చండీలా, అంకత్ చవాన్‌లతో సహా 16 మందికి విముక్తి లభించింది. శనివారం స్పాట్ ఫిక్సింగ్ కేసుపై విచారించిన ఢిల్లీ కోర్టు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆధారాల్లేవని, వారిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా ...

2015-07-26 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
పాకిస్థాన్ కు భూకంపం షాక్   
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో శనివారం వేకువ జామున భూకంపం సంభవించింది. భూకంపం దెబ్బకు స్థానికులు హడలిపోయి ఇండ్ల నుండి బయటకు పరుగుతీశారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. శనివారం వేకువ జామున ఇస్లామాబాద్, రావల్పిండి, అబోటాబాద్, పెషావర్ తో సహ పలు చోట్ల పర్వత ప్రాంతాలలో భూమి ...

2015-07-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
నా వాగ్దానం గుర్తుంది... త్వరలో బీహార్‌కు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ : మోడీ   
వెబ్ దునియా
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీహారీవాసులకు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది.. త్వరలోనే బీహార్ రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉత్తర బీహార్‌లోని ముజఫరాపూర్‌లో బీజేపీ శనివారం మెగా ర్యాలీని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.
బీహార్‌కు 50 వేల కోట్ల కన్నా ఎక్కువ ప్యాకేజీ: మోదీ   ఆంధ్రజ్యోతి
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు   సాక్షి
ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం   Oneindia Telugu
ప్రజాశక్తి   
NTVPOST   
Vaartha   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరో కార్గిల్ జరగనివ్వం... ఆర్మీ చీఫ్ దల్బీర్   
వెబ్ దునియా
మరో కార్గిల్ జరగనివ్వబోమని, అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని కూడా తాము భావించడం లేదని ఆర్మీ ఛీఫ్ దల్బీర్ సింగ్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి 16 ఏళ్లయిన సందర్భంగా ఆయన ద్రాస్ సెక్టార్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ...

2015-07-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
నేడు ఏఎంసికి చలసాని పార్థివ దేహం..   
ప్రజాశక్తి
విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ...