顯示具有 2015-06-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-06-30 標籤的文章。 顯示所有文章

2015年6月29日 星期一

2015-06-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ట్విట్టర్‌‌లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్‌పై వైకాపా విమర్శ..   
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం   Oneindia Telugu
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా   సాక్షి
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్‌   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
క్వాష్ పిటిషన్‌పై స్టీఫెన్‌ది కోర్టు ధిక్కారం చర్యలకు హైకోర్టు ఆదేశం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్‌ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.శివశంకర్‌ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ దాఖలు చేసిన రెక్యూజల్‌ పిటిషన్‌ను ...

2015-06-30 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి
   
మహేశ్ 'బ్రహ్మోత్సవం'లో ముగ్గురు ముద్దుగుమ్మలు   
ఆంధ్రజ్యోతి
ఇంతకు ముందు మహేశ్ తో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసి విజయం సాధించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోమారు అదే హీరోతో మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యాడు... అందుకే సినిమాకు 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ను నిర్ణయించాడు... పదిమంది కలసి ఉంటే ఆనందానికి కొదువే ఉండదు, అదే ఓ ఉత్సవం- అలాంటిది ఎంతోమంది కలసి ఉన్న చోట నిత్యం ...

2015-06-30 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్ రహానె   
ఆంధ్రజ్యోతి
ముంబై (జూన్ 29): త్వరలో ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఖరారైంది. ఈ టూర్‌లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. యువ ఆటగాడు రహానెకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. సినియర్లు ధోని, కోహ్లీ, ధవన్, అశ్విన్, యాదవ్‌లకు విశ్రాంతి ప్రకటించారు. కాగా, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రహానేకు పట్టం   ప్రజాశక్తి
రహానేకు పగ్గాలు   సాక్షి
టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


ఇందర్జీత్, జాన్సన్‌లకు స్వర్ణాలు   
సాక్షి
చాంతబురి (థాయ్‌లాండ్): ఆసియా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని చివరి మీట్‌లోనూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం జరిగిన ఈ మీట్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు వచ్చాయి. ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్), జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు), దేవేందర్ సింగ్ (జావెలిన్ త్రో) స్వర్ణ పతకాలు సాధించారు. ఇందర్జీత్, జాన్సన్‌లకు వరుసగా ఇది మూడో పసిడి పతకం ...

2015-06-30 తెలుగు (India) ప్రపంచం


Teluguwishesh
   
ప్రపంచంలోనే మొదటి రోబోల పెళ్లి   
Teluguwishesh
ఇక నుండి మనుషులే కాదు.. రోబోలు కూడా పెండ్లిండ్లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలిసారి రెండు రోబోలకు జపాన్‌లో అంగరంగవైభవంగా వివాహం జరిగింది. టోక్యోకు చెందిన మేవా డెన్కీ అనే రోబోల తయారీ సంస్థ శనివారం ఓ ఫంక్షన్ హాల్‌లో ఫ్రోయిస్ అనే మగ రోబోకు, యుకిరిని అనే ఆడ రోబోకు పెండ్లి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రెండురోజుల ముందే ...

2015-06-30 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మద్యం తాగడం ప్రాథమిక హక్కు: మంత్రి బాబూలాల్   
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ హోంమంత్రి బాబూలాల్ గౌర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అన్న ఆయన, అది స్టేటస్ సింబల్ అని కూడా వ్యాఖ్యానించారు. అంతేగాక, మద్యపానం కారణంగా క్రైం రేటు పెరగదని సెలవిచ్చారు. 'మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు ...

2015-06-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బాబుకు చిక్కు! అందువల్లే వెళ్లలేదు   
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...