顯示具有 2015-06-24 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-06-24 標籤的文章。 顯示所有文章

2015年6月23日 星期二

2015-06-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కేసీఆర్ కు ఏడుపు తన్నుకొచ్చింది...! తెలంగాణ సిఎంను ఏడ్పించిందెవరు?   
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...

2015-06-24 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
టైటానిక్ సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ దుర్మరణం: విమానం కూలి..   
వెబ్ దునియా
సూపర్ గుడ్ ఫిలిమ్స్ టైటానిక్, అవతార్, బ్రేవ్ హార్ట్, ఏ బ్యూటీఫుల్ మైండ్ వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాల సంగీత దర్శకుడు జేమ్స్ హోర్నర్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టైటానికి సినిమాకు సంగీత దర్శకత్వం వహించి రెండు ఆస్కార్ అవార్డుల్ని సొంతం చేసుకున్న జేమ్స్ ప్రయాణించిన సొంత విమానం శాంటా బార్బారాకు సుమారు 60 మైళ్లదూరంలో ...

2015-06-24 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
'ఢిల్లీ'కి సెహ్వాగ్‌ గుడ్‌ బై..!   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఢిల్లీ టీమ్‌ను వీడేందుకు డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో జూనియర్లకు అవకాశం కల్పించడం కోసం మరో రాషా్ట్రనికి ఆడాలనే ఆలోచనలో సెహ్వాగ్‌ ఉన్నట్లు తెలిసింది. రాబోయే సీజన్‌లో ఇతర రాష్ట్ర సంఘాల ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1997-98 ...

2015-06-24 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బాలిక ఆత్మాహుతి దాడి : 10 మంది మృతి   
సాక్షి
నైజీరియా: ఈశాన్య నైజీరియా గుజ్బ జిల్లాలోని వజిర్ నగరంలోని మార్కెట్ లో ఆత్మాహుతి జరిపిన దాడిలో 10 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. వారంలో ఓ రోజు జరిగే సంత కావడంతో మార్కెట్ అత్యంత జన సమర్థంగా ఉందని తెలిపారు. ఆ సమయంలో 12 ఏళ్ల బాలిక మార్కెట్ లోకి ప్రవేశించి తనకు తాను పేల్చి ...

2015-06-24 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
సిస్టర్ నిర్మల కన్నుమూత   
సాక్షి
కోల్‌కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ...

2015-06-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ కు ఏడుపు తన్నుకొచ్చింది...! తెలంగాణ సిఎంను ఏడ్పించిందెవరు?   
వెబ్ దునియా
వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివి తేటలు చూసి ...