顯示具有 2015-04-30 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-04-30 標籤的文章。 顯示所有文章

2015年4月29日 星期三

2015-04-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
ప్రాణాలు తీసిన ఈత   
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...

2015-04-30 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం..! ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు సరఫరా..!   
వెబ్ దునియా
నేపాల్ బాధితులకు చెర్రీ సాయం అందించారు. నేపాల్ అష్టకష్టాలు పడుతున్న భూకంప బాధితులకు సహాయం అందించేందుకు టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ ముందుకు వచ్చారు. రామ్ చరణ్ నేపాల్ భూకంప బాధితులకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు సిరప్‌లు, వంటి పలు రకాల మందులను అపోలో ఆస్పత్రి సహాయంతో నేపాల్ కు తరలించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ...

2015-04-30 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
బెంగళూరు, రాజస్థాన్ మ్యాచ్ రద్దు   
సాక్షి
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభమైంది. వర్షం ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ రద్దుచేసి, ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచిన ...

2015-04-30 తెలుగు (India) ప్రపంచం


News Articles by KSR
   
పరిశ్రమలకోసం కెటిఆర్ అమెరికా యాత్ర   
News Articles by KSR
తెలంగాణ ఐటి,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా వెళుతున్నారు. అమెరికా నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా ఆయన మే లో పదిహేను రోజుల పాటు పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్.పి కవిత అమెరికా యాత్ర చేపట్టగా ,ఇప్పుడు కెటిఆర్ వెళుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి ...

2015-04-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యథాతథం   
సాక్షి
హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ తదితర ...

2015-04-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ప్రాణాలు తీసిన ఈత   
Andhrabhoomi
మహబూబ్‌నగర్/ మహబూబాబాద్, ఏప్రిల్ 29: సెలవుల్లో సరదాగా గడుపుదామనుకున్న వారి ఆశ ఏకంగా ప్రాణాలనే బలిగొంది. పిక్నిక్ వెళ్లిన ఓ కుటుంబం, ఈత కొడదామనుకున్న ఓ ముగ్గురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు మండలం ముద్విన్ గ్రామంలోనూ, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బుధవారం జరిగిన రెండు దుర్ఘటనలు తీవ్ర ...