顯示具有 2015-04-29 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-04-29 標籤的文章。 顯示所有文章

2015年4月28日 星期二

2015-04-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Namasthe Telangana
   
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ   
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...

2015-04-29 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
తెలుగులోనూ 'జిల్లా'నే   
Andhrabhoomi
తమిళంలో ఘనవిజయం సాధించిన 'జిల్లా' చిత్రాన్ని ఓ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి తెలుగులో 'జిల్లా' పేరుతోనే అందిస్తున్నారు. విజయ్, మోహన్‌లాల్, కాజల్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 120 కోట్లకుపైగా వసూలు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ ...

2015-04-29 తెలుగు (India) క్రీడలు


Vaartha
   
మోతె గ్రామానికి వస్తా   
Andhrabhoomi
హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొట్ట తొలి తీర్మానం చేసిన గ్రామంగా చరిత్ర పుటలకెక్కిన మోతె గ్రామాన్ని సిఎం కెసిఆర్ త్వరలో సందర్శించనున్నారు. ఈమేరకు మంగళవారం తనను కలిసిన మోతె గ్రామస్థులకు సిఎం హామీ ఇచ్చారు. తమ గ్రామాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను నిజామాబాద్ జిల్లా మోతె గ్రామస్థులు కోరారు.
త్వరలో సిఎం మోతె గ్రామం సందర్శన   Vaartha
'సారూ... జర రారూ'   సాక్షి
సీఎంను కలిసిన మోతె గ్రామస్థులు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పశ్చిమగోదావరి జిల్లాలో స్కూల్‌ బస్సు దగ్ధం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పగో, ఏప్రిల్‌ 28 : జిల్లాలోని ఆచంట మండలం పెనుమంచలి గ్రామంలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం స్కూల్‌ బస్సుపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్‌ ఓ లేఅవుట్‌ ప్రాంతంలో బస్సును పార్కింగ్‌ చేసిన సమయంలో పైన ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు బస్సుపై ...

2015-04-29 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పాకిస్థాన్‌లో భూప్రకంపనలు రిక్టర్‌స్కేల్‌పై 5.5గా నమోదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్‌, ఏప్రిల్‌ 28 : భూకంపం నుంచి నేపాల్‌ తేరుకోకముందే పాకిస్థాన్‌ను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయ్యింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. తజకిస్థాన్‌ సమీపంలోని హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 144 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.
పాకిస్థాన్‌లో భూకంపం   Andhrabhoomi
పాకిస్తాన్‌ను తాకిన భూకంపం: వణికిపోయిన ప్రజలు   Oneindia Telugu
పెషావర్ లో భూకంపం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
మరో 'ఫెర్గ్యుసన్‌'!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అంతర్జాతీయ సమాజానికి అమెరికా అసలు రంగుని అగ్నికీలల వెలుగుల్లో విస్పష్టంగా చూపించిన ఫెర్గ్యుసన్‌ నగరం మాదిరిగానే ఇప్పుడు అక్కడ మరో నగరం తగలబడుతోంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి మాటలతో మిగతా ప్రపంచాన్ని మాయచేస్తున్న అగ్రరాజ్య జాత్యాహంకారాన్ని రుజువు చేసే అమానవీయమైన ఘటన అక్కడ మరొకటి జరిగింది. మేరీల్యాండ్‌ ...

2015-04-29 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాత్రయ్యింది...! అలా తూలుదామని అనుకున్నారో... గ్యాంగ్ రేప్ !!   
వెబ్ దునియా
రాత్రయ్యింది... అలసిపోయాం. కాసేపు తూలుదామని అనుకున్నారో.. ఇక అంతే మానభంగమే... ఆ గ్రామంలో ఆటవిక రాజ్యం సాగుతోంది. ఏ క్షణంలో ఎక్కడ నుంచి బందిపోట్లు వచ్చిపడతారో.. ఏ మహిళను తీసుకెళ్ళాతారో తెలియదు. మహిళలు అక్కడ భయకంపితులయిపోతున్నారు... సామూహిక అత్యాచారాల దెబ్బకు వణికిపోతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న బందిపోట్ల తాజా ...

2015-04-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Namasthe Telangana
   
కాసేపట్లో పోలీస్ కస్టడీకి నటి నీతూ   
Namasthe Telangana
కర్నూలు: నటి నీతూ అగర్వాల్‌ను పోలీసులు మరికాసేపట్లో తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణ సందర్భంగా నీతూను పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల విజ్ఞప్తిని మన్నించి కోర్టు ఆమెను రెండు రోజుల కస్టడీకి అనుమతిఇచ్చింది. దీంతో జైలు అధికారులు ఆమెను కాసేపట్లో పోలీస్ కస్టడీకి అప్పగించనున్నారు. ఎర్రచందనం ...