顯示具有 2015-02-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-02-27 標籤的文章。 顯示所有文章

2015年2月26日 星期四

2015-02-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...

2015-02-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బన్నీ 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో విడుదల ఎప్పుడంటే...   
వెబ్ దునియా
అల్లు అర్జున్‌ను గతంలో 'జులాయి'గా చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అంటూ బన్నీని చూపించబోతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యమీనన్‌, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమా ఆడియో మార్చి 8న విడుదలవుతోందని చెపుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ...

2015-02-27 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఆప్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం: స్కాట్లాండ్‌పై వికెట్ తేడాతో గెలుపు!   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌లో చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్-స్కాట్లాండ్‌ల మధ్య డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్ధాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగలకు ఆలౌటైంది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్ధాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి ...

2015-02-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ముగ్గురు కలిసి ఓ బిడ్డకు జన్మ... బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం..!   
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్‌లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్‌లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం   Oneindia Telugu
బ్రిటన్‌లో ఇక త్రీ పేరెంట్ బేబీలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిరియాలో అమెరికా జర్నలిస్టు గొంతు కోసిందెవరు?.. తెలుసా...!   
వెబ్ దునియా
వరుసగా పలువురు జర్నలిస్టుల గొంతు కోసి అటు అగ్రదేశం అమెరికా.. ఇటు సాంకేతిక దేశం జపాన్ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన టెర్రరిస్టు ఎవరు? అతనెవరో తెలిసిపోయిందంటున్నాయి బ్రిటన్ నిఘావర్గాలు.. నరమేధం సృష్టించడంతో పెరుపొందిన అతని చరిత్ర అంతా తెలిసి పోయిందంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ అధికారవర్గాల కథనం ప్రకారం జిహాదీ జాన్ ...

2015-02-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మహా ప్రభో... కేటాయింపులు ఏవి?   
వెబ్ దునియా
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. దేశంలోని ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడి మాటలకు విలువ ఇచ్చినట్లు లేదు. జిల్లాకు ఇద్దరు ఎంపీల చొప్పున ఉంటే ఎక్కడా కొత్త రైళ్ళు లేవు, కేటాయింపులు లేవు, ఓవర్ బ్రిడ్జులు లేవు, రైళ్ళ హాల్టింగులు లేవు.. మోడీ, ప్రభు ఏమనుకున్నారో అది చేసుకుపోయారే తప్ప. కేటాయింపులు ఎంపిలు ...

2015-02-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...