顯示具有 2015-02-24 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-02-24 標籤的文章。 顯示所有文章

2015年2月23日 星期一

2015-02-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...

2015-02-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
దాసరి, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తారకప్రభు ఫిల్స్మ్‌ పతాకంపై ఇంతకుముందు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డాక్టర్‌ దాసరి నారాయణరావు తాజాగా 37వ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించారు. భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించనున్నరనేది సంచలన వార్త. దాసరి నిర్మాణసంస్థలో పవన్‌కల్యాణ్‌ నటించడం ఇదే ప్రథమం. దీనికి ...

2015-02-24 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఇంగ్లండ్ గెలిచిందోచ్...   
సాక్షి
క్రైస్ట్‌చర్చ్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడిన ఇంగ్లండ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ...

2015-02-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
నాకిది పునర్జన్మ   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...

2015-02-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...

2015-02-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
బీజేపీ మీద పవర్ స్టార్ సంచలన ట్వీట్లు....   
తెలుగువన్
పవర్‌స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...