顯示具有 2015-01-31 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-01-31 標籤的文章。 顯示所有文章

2015年1月30日 星期五

2015-01-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
జయంతిపై అవినీతి ఆరోపణలు   
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...

2015-01-31 తెలుగు (India) వినోదం


10tv
   
టాలీవుడ్‌ను వెంటాడుతున్న లీకు వీరులు   
10tv
హైదరాబాద్:రెండేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న సినిమా బాహుబలి. తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నచిత్రం కూడా ఇదే. ఎంతో జాగ్రత్తగా, చాలా కష్టంతో రెండేళ్ల నుంచి... వేల మంది ఆర్టిస్టులు, సిబ్బందితో పని చేస్తున్న సినిమా... లీకు వీరులకు బలైంది. 13 నిమిషాల వీడియో లీక్‌.... బాహుబలి సినిమా కొంత ...

2015-01-31 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ బాధితులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ : రోజురోజుకు స్వైన్‌ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 80మంది స్వైన్‌ ఫ్లూ బాధితులకు వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 30మంది మృతి చెందగా మరెందరో ఈ వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ వ్యాధి గుర్తింపు పరీక్షలు ...

2015-01-31 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఏడుస్తున్న పిల్లలను చంపేయాలనుకున్న కన్నతల్లి!   
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేని ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలనుకుంది. కన్నతల్లే తన పిల్లలను హత్యచేయడానికి పూనుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో చోటుచేసుకుంది. వివరాలకెళితే... 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లి   Oneindia Telugu
కన్నపిల్లలనే చంపేయత్నం చేసిన తల్లి   Namasthe Telangana
ఏడుస్తున్నారని పిల్లల పీక నొక్కిన తల్లి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసింది   
Oneindia Telugu
లండన్: తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమెను ఎంతో ప్రేమించిన ఆ యువకుడు విషాదంలో మునిగిపోయాడు. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకుడితో ...

2015-01-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాజస్థాన్లో ఢిల్లీ తరహా సంఘటన.. బస్సులో అత్యాచారం   
వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి సంఘటన రాజస్థాన్లో పునరావృత్తం అయ్యింది. కదులుతున్న బస్సులో ఓ మహిళలపై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టరు ఇద్దరూ మహిళలపై పశువుల్లా తెగబడ్డారు. పిలానీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లా, పిలానీ ప్రాంతంలో స్లీపర్ బస్సు హరియాణాలోని లోహారుకు ...

2015-01-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
వ్యతిరేక వార్తలొస్తే కేసులేయండి!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయా మీడియా సంస్థలపై పరువునష్టం కేసులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తే ఉపేక్షించవద్దని చెప్పారు ...