顯示具有 2015-01-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-01-28 標籤的文章。 顯示所有文章

2015年1月27日 星期二

2015-01-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
హైటెక్ బస్సు దగ్ధం: ప్రయాణికుల అప్రమత్తం, సేఫ్   
Oneindia Telugu
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద 5వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు దగ్ధమైంది. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశారు. బస్సులోని ప్రయాణికులందరూ కిందిగి దిగిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి ...

2015-01-28 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సూపర్బ్...   
తెలుగువన్
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనలో వున్న విషయం తెలిసిందే. అక్కడ జీఎంఆర్ సంస్థకు చెందిన ఆస్పత్రులను సందర్శించిన అనంతరం స్థానిక విద్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ 25 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సినిమాల్లో నీతి చెప్పడం చాలా తేలికని, ప్రతి ఒక్కరూ ...

2015-01-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నాదల్ కుదేల్   
సాక్షి
ఆస్తి పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటారు. నమ్మకానికి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి సంకల్పం తోడైతే అద్భుతం జరుగుతుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకటా... రెండా... మూడా... నాలుగా... వరుసగా 17 మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ప్రత్యర్థి మళ్లీ ఎదురైతే ఎవరైనా మ్యాచ్‌కు ముందే డీలా ...

2015-01-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
టీడీపీ ఎంపీ రాయపాటికి బరాక్ ఒబామా ఆహ్వానం!   
వెబ్ దునియా
నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆహ్వానం లభించింది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు ఆయనను రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి ప్రత్యేకంగా ...

2015-01-28 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
గుడ్ బై ప్రెసిడెంట్ ఒబామా   
తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఒబమా దంపతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడ్కోలు పలికారు. ఒబామా ప్రత్యేక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' సౌదీ అరేబియాకు బయల్దేరింది. అక్కడ బరాక్ ఒబామా ఇటీవల మరణించిన సౌదీ అరేబియా రాజు ...

2015-01-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఎర్రగడ్డకు సచివాలయం?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం ...