顯示具有 2015-01-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2015-01-25 標籤的文章。 顯示所有文章

2015年1月24日 星期六

2015-01-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పద్మ అవార్డు నాకొద్దనే వద్దు : శ్రీశ్రీ రవిశంకర్   
వెబ్ దునియా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్వవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ పద్మ అవార్డును వద్దని చెప్పారు. భారత గణతంత్ర వేడుగల రోజున ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. ఆయన పద్మ అవార్డును తిరస్కరించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, పద్మ అవార్డు పొందేందుకు అర్హత కలిగిన వారందరో ఉన్నారు. తనకు బదులుగా ...

2015-01-25 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పరిటాల రవి ఘాట్ వద్ద నివాళులు   
Andhrabhoomi
రామగిరి, జనవరి, 24: దివంగత పరిటాల రవి 10 వర్ధంతి సందర్బంగా పలువురు రాష్ట్ర, జిల్లా టిడిపి నాయకులు పరిటాల ఘాట్ వద్ద శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ఎంఎల్‌ఏలు బికె పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, యామినీబాల, ఈరన్న, జడ్పీ చైర్మన్ ...

2015-01-25 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఇంగ్లండ్‌పై గెలుపు: ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా   
వెబ్ దునియా
ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం ...

2015-01-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒబామా ఆగ్రా పర్యటన రద్దు... ఎందుకు?   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పర్యటనలోంచి ఆగ్రాను రద్దు చేసుకున్నారు. ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను చూడకుండానే ఆయన తిరుగు ప్రయాణమవుతారు. ఇంతకీ ఏం జరిగింది. తాజ్ పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు.? తెలుసుకుందాం రండీ. అమెరికా అధ్యక్షుడు పర్యటనలో చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. తన పర్యటనను కుదించుకోవాల్సి ...

2015-01-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
లోనికి ప్రవేశించి.. లాకర్ బద్ధలు కొట్టి.. 48 కిలోల బంగారం చోరీ..!   
వెబ్ దునియా
అక్కడ దొంగలు బరితెగించారు. బ్యాంకులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సిసి కెమెరాల వైర్లు కత్తిరంచారు. భద్రమైన లాకర్లను బద్దులుకొట్టారు.. చివరకు విలువైన 48 కిలోల బంగారాన్ని పట్టుకుని దర్జాగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో రామాపురంలో జరిగింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. రామాపురంలోని కుందారపల్లె ...

2015-01-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
స్వైన్ ఫ్లూపై బండారుకు హామీ ఇచ్చిన మంత్రి జేపీ నడ్డా!   
వెబ్ దునియా
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ...