顯示具有 2014-11-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-28 標籤的文章。 顯示所有文章

2014年11月27日 星期四

2014-11-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...

2014-11-28 తెలుగు (India) వినోదం

  సాక్షి   
కెమెరా ముందుకు శ్వేతాబసు ప్రసాద్  తెలుగువన్
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను ...

2014-11-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
హ్యూస్‌ ఇకలేడు బంతికి బలైన ఆసీస్‌ క్రికెటర్‌ క్రీడాలోకం దిగ్ర్భాంతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జెంటిల్మన్‌ గేమ్‌లో పెను విషాదం. ఉవ్వెత్తున ఎగిసిన ఓ రాక్షస బంతి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ క్రికెటర్‌ను అనంత లోకాలకు తీసుకెళ్లింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ ఫిల్‌ హ్యూస్‌ (25) గురువారం మృతి చెందాడు. ఆదివారం 26వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఫిల్‌కు గురువారంతో నూరేళ్లు నిండిపోయాయి. మెడపై ...

2014-11-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు   
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్‌లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...

2014-11-28 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
కాశ్మీర్‌లో భీకర కాల్పులు  Andhrabhoomi
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...

2014-11-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...