顯示具有 2014-11-27 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-11-27 標籤的文章。 顯示所有文章

2014年11月26日 星期三

2014-11-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్‌ ఎంపిక!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...

2014-11-27 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్‌ /దుబాయ్‌, నవంబర్‌ 26: మహమ్మద్‌ ప్రవక్త కుటుంబంపై అభ్యంతరకర పదజాలంతో దైవదూషణ చేసినట్లు అభియోగాలు వచ్చిన కేసులో పాకిస్థాన్‌ నటి వీణా మాలిక్‌ దంపతులకు, పాక్‌లోని అతిపెద్ద మీడియా గ్రూప్‌ అధిపతి మీర్‌ షకీలూర్‌ రెహ్మాన్‌లకు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. గిల్గిట్‌-బాల్తిస్థాన్‌లోని ఉగ్రవా ద వ్యతిరేక కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. నలుగురు ...

2014-11-27 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
కపిల్.. ఇప్పుడైనా తెలుసుకోండి: బాక్సర్ మనోజ్ ఆగ్రహం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌పై విమర్శలు కురిపించాడు. అర్జున అవార్డుకు అన్నివిధాలా ...

2014-11-27 తెలుగు (India) ప్రపంచం


చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి   
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...

2014-11-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం..!   
వెబ్ దునియా
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. తద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి మారలేదు. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్‌లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.
ఘోరం: హెచ్ఐవీ ఉన్న తండ్రి కూతురిపై మూడేళ్లపాటు రేప్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్‌ ఎంపిక!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...

2014-11-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
అసైన్డ్‌పై సభా సంఘం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: దళితులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ తదితర అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 'సభా సంఘం' (హౌస్ కమిటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ...