顯示具有 2014-10-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-10-28 標籤的文章。 顯示所有文章

2014年10月27日 星期一

2014-10-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి!  వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...

2014-10-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ సారీ.... 'అత్తారింటికి...'పై షారుక్ ఖండన  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తెలుగునాట భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం కన్నడలో సుదీప్ హీరోగా తెరకెక్కింది. అక్కడ కూడా సక్సెస్ సాధించడంతో తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో షారుక్ ఖాన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. ఐతే ఈ వార్తలపై షారుక్ ఖాన్ స్పందిస్తూ.... ఆ సినిమా రీమేక్ ...

2014-10-28 తెలుగు (India) క్రీడలు

  Oneindia Telugu   
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు ఓకే  Oneindia Telugu
న్యూఢిల్లీ/ హైదరాబాద్: లక్షలాది విద్యార్థుల భవితవ్యానికి అగ్నిపరీక్షగా మారిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్ 14లోపు పూర్తి చేయగలుగుతారా? ఇప్పటికే కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగినందున నిబంధనల మేరకు తరగతులు నిర్వహించగలుగుతారా? అన్న అంశాలపై పూర్తి వివరాలు ...

2014-10-28 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఆగ్నేయ చైనాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు  వెబ్ దునియా
చైనాలోని ఆగ్నేయ ప్రాంతమైన యున్నన్ రాష్ట్రంలో సోమవారం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్టు చైనా భూకంప నెట్ వర్కుల కేంద్రం వెల్లడించింది. భూమి లోపల 11 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించగానే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల ఇళ్లకు భీటలు ...

2014-10-28 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
నల్లధనం జాబితాలో ముగ్గురు కాదు.. 8 మంది పేర్లు వెల్లడి!  వెబ్ దునియా
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధన కుబేరుల చిట్టాను విప్పుతోంది. సోమవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తొలుత ముగ్గు పేర్లు మాత్రమే పేర్కొన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అందులో మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి. వీరందరూ బడా పారిశ్రామికవేత్తలే కావడం గమనార్హం. అదేసమయంలో ఈ జాబితాలో ఒక్క ...

2014-10-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
మోసం: మాజీ మంత్రి శైలజానాథ్‌పై సిపికి ఫిర్యాదు  Oneindia Telugu
హైదరాబాద్‌: మాజీ మంత్రి శైలజానాథ్‌ చైర్మన్‌గా రెండు నెలల క్రితం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన హ్యాపీ ఇండియా టెక్నో కార్స్‌ ప్రైవేట్‌ ఇండియా సంస్థ ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 16న స్థాపించిన సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి, తమను మోసం చేశారని సంస్థ ఉద్యోగులు కొందరు నగర ...