顯示具有 2014-10-26 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-10-26 標籤的文章。 顯示所有文章

2014年10月25日 星期六

2014-10-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
మోగిన నగారా  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...

2014-10-26 తెలుగు (India) వినోదం

  10tv   
సదర్ జోష్: చిందేసిన అంజన్, దానం(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: సదర్ మేళా ఘనంగా మొదలైంది. డప్పు చప్పుళ్లు, డీజేల హోరు, యువకుల డ్యాన్సుల మధ్య దున్నపోతుల ఊరేగింపు, ఆటలు నగరంలో కోలాహలంగా జరిగాయి. యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో పోటాపోటీగా దున్నపోతులను అందంగా ముస్తాబు చేశారు. దున్నపోతులకు పూజలు చేసి బ్యాండుమేళాల మధ్య నృత్యాలతో హోరెత్తించారు. శ్రీనగర్ ...

2014-10-26 తెలుగు (India) క్రీడలు

  సాక్షి   
నవంబర్ 9న హైదరాబాద్‌లో వన్డే  సాక్షి
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 2 నుంచి 16 మధ్య జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో రద్దయిన సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఇప్పుడు శ్రీలంకతో ...

2014-10-26 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
అమెరికాలో విద్యార్థి కాల్పులు  సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని సీటెల్ నగరంలోని మేరీస్‌విల్లే హైస్కూల్లో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థులే లక్ష్యంగా శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. జేలెన్ ఫ్రైబెర్గ్ అనే విద్యార్థి.. హైస్కూల్లోని కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి ఓ విద్యార్థినిపై తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆ విద్యార్థి తనను తాను కాల్చుకుని ...

2014-10-26 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
మోగిన నగారా  Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జమ్మూ, కాశ్మీర్, జార్ఖండ్ విధాన సభలతో పాటు ఢిల్లీ విధాన సభలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వి సంపత్ ప్రకటించారు. నవంబర్ 25న మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 20తో ముగుస్తుంది ...

2014-10-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
శ్రీశైలంలో 4మిలియన్ యూనిట్ల ఉత్పత్తి  Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 25: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో శనివారం నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయినట్టు తెలంగాణ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతెలిపారు. వాతావరణంలో మార్పు వల్ల డిమాండ్ తగ్గిందని తెలిపారు. డిమాండ్‌నుబట్టి ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలిపారు. ఆదివారంనాటి డిమాండ్‌నుబట్టి విద్యుత్ ఉత్పత్తిపై ...