顯示具有 2014-09-29 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-09-29 標籤的文章。 顯示所有文章

2014年9月28日 星期日

2014-09-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

2014-09-29 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
డైరెక్టర్ లారెన్స్ మీద చీటింగ్ కేసు  తెలుగువన్
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ మీద, ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజ్‌కుమార్ మీద గురువారం నాడు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రభాస్, తమన్నా నటించిన రెబల్ సినిమాకు లారెన్స్ దర్శకుడు. ఆ సినిమా నిర్మాతలకు, లారెన్స్‌కి సినిమా ప్రారంభానికి ముందే ఒప్పందం కుదిరింది. 23 కోట్ల రూపాయలతో సినిమాను పూర్తి ...

2014-09-29 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
28 ఏళ్ల తర్వాత కుస్తీలో 'స్వర్ణ యోగం'  సాక్షి
ఇంచియాన్: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉడుంపట్టుతో అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించాడు. 1986లో సియోల్ క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్లో యోగేశ్వర్ 3-0తో జల్మిఖాన్ యుసుపోవా (తజకిస్థాన్)పై ...

2014-09-29 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి  సాక్షి
పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ...

2014-09-29 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జీవిత కాలం వీసాలు: ఎన్నారైలకు మోడీ వరాలు  Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వరాలు ప్రకటించారు. ఇక్కడ కూర్చున్న ప్రజలు (ప్రవాస భారతీయులు) భారతదేశంపై గొప్ప ఆశలు పెట్టుకున్నారని తనకు బాగా తెలుసునని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ మా హయాంలోనే నెరవేరుస్తామని హామీ ...

2014-09-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
ఈ దుబారా ఏంటి బాబూ!  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల ...