顯示具有 2014-09-25 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-09-25 標籤的文章。 顯示所有文章

2014年9月24日 星期三

2014-09-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం?  తెలుగువన్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు. ఇంతకాలం ఈ ...

2014-09-25 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
మహేష్ బాబు ఫీలయ్యాడా...? పూరీతో చేయాలనుకుంటున్నాడా...?  వెబ్ దునియా
'ఆగడు' తర్వాత మహేష్‌ బాబు చిత్రం ఏమిటనేది ఆయన అభిమానులకు పెద్ద పజిల్‌గా మారింది. ఎందుకంటే.. ఆగడు చిత్రం చూశాక.. కొంచెం అసహనానికి గురయినట్లు ఫిలింనగర్‌ టాక్‌. పైగా రామ్‌గోపాల్‌ వర్మ కూడా.. దూకుడు+బిజినెస్‌మేన్‌= ఆగడు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దీంతో మరింత ఫీలయిన మహేష్‌.. తర్వాత చిత్రం పూరీతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల ...

2014-09-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
రోయింగ్ లో భారత్ కు మరో కాంస్యం  సాక్షి
ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ విభాగంలో సవర్ణ్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా. పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ సింగిల్ స్కల్ విభాగంలో దుశ్యంత్ చౌహాన్ కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అతను 7 నిమిషాల 26.57 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో ...

2014-09-25 తెలుగు (India) ప్రపంచం

  Oneindia Telugu   
అత్యంత ఖరీదైన నగరంగా లండన్  Namasthe Telangana
లండన్: ప్రపంచంలో అత్యంతర ఖరీదైన నగరంగా లండన్ అవతరించింది. గతేడాది మొదటి స్థానంలో ఉన్న హాంకాంగ్‌ను వెనిక్కి నెట్టి లండన్ మొదటి స్థానం కైవసం చేసుకుందని బ్రిటన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. లండన్‌లో నివసించడానికి అయ్యే ఖర్చు సిడ్నీతో పోలిస్తే రెండు రెట్లు, రియో డి జనీరియోతో పోలిస్తే నాలుగు రెట్లు ...

2014-09-25 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు: 55 మంది మృతి?  వెబ్ దునియా
ఈశాన్య రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా వేలాది మంది ...

2014-09-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
దూరదర్శన్ టి.చానల్ 'యాదగిరి'  సాక్షి
సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు 'యాదగిరి' పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ 'సప్తగిరి' పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ...