顯示具有 2014-08-29 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-08-29 標籤的文章。 顯示所有文章

2014年8月28日 星期四

2014-08-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Andhrabhoomi   
సదానంద కుమారుడిపై రేప్ కేసు  Andhrabhoomi
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్‌పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...

2014-08-29 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
దర్శకుడు పూరీపై చీటింగ్ కేసు  Namasthe Telangana
హైదరాబాద్ : భూ తగాదా విషయమై ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించకుండానే, తాకట్టుపెట్టిన స్థలంలో అపార్టుమెంట్ నిర్మించి, ఫ్లాట్లను విక్రయించి మోసం చేశారంటూ నలుగురు బాధితులు మూడు రోజుల కిందట వారిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు పూరీ ...

2014-08-29 తెలుగు (India) క్రీడలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అది గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెస్టు మ్యాచ్‌ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్‌ వన్డేలో అభిమానుల్ని థ్రిల్‌కు గురిచేసింది. వన్డే ఫార్మాట్‌ భారత డీఎన్‌ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్‌లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్‌కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్‌లో సురైష్‌ రైనా గురించి ...

2014-08-29 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమే: పాక్ ప్రధాని షరీఫ్  సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తన రాజీనామాకు పట్టుబడుతూ వేలాది మందితో నిరసనలు నిర్వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్‌ఖాన్, మతపెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ అధినేత తహీరుల్ ఖాద్రీలను శాంతిపజేసేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ గురువారం చేసిన ప్రయత్నం ...

2014-08-29 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు  సాక్షి
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...

2014-08-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  News Articles by KSR   
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు  సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...