顯示具有 2014-08-28 標籤的文章。 顯示所有文章
顯示具有 2014-08-28 標籤的文章。 顯示所有文章

2014年8月27日 星期三

2014-08-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...

2014-08-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'రభస'పై మంచు లక్ష్మీ ప్రసన్న వివాదం : బెల్లంకొండ క్లారిఫికేషన్!  వెబ్ దునియా
తన కొత్త చిత్రం రభసపై మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వివాదంపై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఒకే కుటుంబ సభ్యులు కారా అంటూ ఆయన మీడియా మిత్రులను ప్రశ్నించారు. గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం ...

2014-08-28 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు: బాలయ్య హాజరు  వెబ్ దునియా
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...

2014-08-28 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్  సాక్షి
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...

2014-08-28 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
ఆ వార్తలు అవాస్తవం  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్‌నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నియోజకవర్గం ...

2014-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...