ఆంధ్రజ్యోతి
మహిళా క్రికెటర్ దుర్గాభవాని ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్యAndhrabhoomi
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలుOneindia Telugu
మహిళా క్రికెటర్ ఆత్మహత్యసాక్షి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్య
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలు
మహిళా క్రికెటర్ ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి
ఆరోరోజుకు చేరిన జగన్ దీక్ష
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...