2015年10月11日 星期日

2015-10-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
మహిళా క్రికెటర్‌ దుర్గాభవాని ఆత్మహత్య   
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెట్‌కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్‌ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్య   Andhrabhoomi
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలు   Oneindia Telugu
మహిళా క్రికెటర్ ఆత్మహత్య   సాక్షి
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆరోరోజుకు చేరిన జగన్‌ దీక్ష   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్‌ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...

2015-10-12 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
సినిమాల కంటే.. నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం : కళ్యాణ్ రామ్   
వెబ్ దునియా
తనకు సినిమా కంటే తన కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాత నందమూరి అభిమానులని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... తన కుటుంబంలో వ్యక్తులను వేరు చేసి మాట్లాడవద్దని అభిమానులకు సూచించారు. kalyan ram. తాతగారు తమ అందరికీ ...

2015-10-12 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ : బ్రిటన్ బాక్సర్‌ను చిత్తుచేసిన విజేందర్ సింగ్   
వెబ్ దునియా
భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్ తాను అనుకున్నది సాధించాడు. తన నిర్ణయంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కదా.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ ఫైట్‌లో బ్రిటన్ బాక్సర్ సోని వైటింగ్‌ను మూడో రౌండ్‌లోనే మట్టికరిపించాడు. ఫలితంగా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ తొలి పోరులోనే తన పవర్‌ ఏంటో చూపించాడు. vijender singh. ఇన్నాళ్లూ దేశం ...

2015-10-12 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు   
సాక్షి
దుబాయ్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత సంతతికి చెందిన రామ్‌కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి. ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ ...

2015-10-12 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్   
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...

2015-10-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ఆరోరోజుకు చేరిన జగన్‌ దీక్ష   
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్‌ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...

2015年10月10日 星期六

2015-10-11 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
అమరావతి వేడుకకు ఆహ్వానం   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ''విజయదశమి రోజు ఏ పని చేపట్టినా దిగ్విజయమే. అందుకే ఆ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్‌ మంత్రి మెతి, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, కేంద్ర మంత్రులు వస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌ సహా అన్ని పార్టీల నేతలను; కేంద్రంలో ...