2015年9月20日 星期日

2015-09-21 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
అశ్లీల నృత్యాలు అడ్డుకున్న పోలీసులపై దాడి: ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి   
Oneindia Telugu
ప్రకాశం: జిల్లా సింగరాయకొండ మండలం పాకాలపల్లెలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు ఎస్సై, హోంగార్డుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు ...

2015-09-21 తెలుగు (India) వినోదం


సాక్షి
   
వంశీ మార్క్‌ కామెడీతో...   
ప్రజాశక్తి
'వెన్నెల్లో హారు హారు...అనే పాట తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఎందుకంటే వంశీ చాలా కాలం తర్వాత తీసిన చిత్రం '' ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు''. ఇది మంచి విజయం సాధించిన సినిమా. ఈ చిత్రంలోనిదే ఈ వెన్నెల్లో హారు హారు... అనే పాట. ఈ పాటనే ఆయన కొత్త చిత్రానికి సినిమా టైటిల్‌గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో అజ్మల్‌, నిఖిత నారాయణ్‌ జంటగా నటిస్తున్నారు.
వెనె్నల్లో హాయ్‌హాయ్..   Andhrabhoomi
వెన్నెల్లో హాయ్ హాయ్   Namasthe Telangana
ముచ్చటగా మూడో పేరు..!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అక్టోబర్‌ 30న నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌'   
వెబ్ దునియా
డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ 10న ఆడియో. ఈ సందర్భంగా నిర్మాత ...

2015-09-21 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
భారత్ 'ఎ'దే సిరీస్   
సాక్షి
బెంగళూరు : తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా (94 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్) మూడో వన్డేలో చెలరేగిపోయాడు. బంగ్లాదేశ్ 'ఎ' బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 'ఎ' జట్టు 75 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) బంగ్లాదేశ్ 'ఎ'పై గెలిచింది. దీంతో ...

2015-09-21 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
అమల్లోకి నేపాల్ రాజ్యాంగం   
సాక్షి
కఠ్మాండు: ఏడేళ్ల సుదీర్ఘ కసరత్తు తర్వాత సాకారమైన చరిత్రాత్మక రాజ్యాంగాన్ని నేపాల్ ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హిమాలయ దేశం హిందూ రాచరిక రాజ్యం నుంచి పూర్తి లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. దేశాన్ని ఏడు సమాఖ్య రాష్ట్రాలుగా విభజిస్తూ రాజ్యాంగంలో చేసిన ప్రకటనపై మదేశీ తెగ ప్రజల నిరసన మధ్య ...

2015-09-21 తెలుగు (India) ఇండియా


Andhrabhoomi
   
మేక్ ఇన్ ఇండియా కాదు.. టేక్ ఇన్ ఇండియా   
Andhrabhoomi
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో తయారీ (మేక్ ఇన్ ఇండియా) పథకం పేరుతో విదేశీ పెట్టుబడి దారులు దేశం నుండి ధనాన్ని (టేక్ ఇన్ ఇండియా) ఎత్తుకుపోయేందుకు రంగం సిద్దం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాంలీలా ...

2015-09-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఓట్ల తొలగింపులో కూకట్‌పల్లి టాప్ !   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఓట్ల తొలగింపు గందరగోళానికి దారితీసింది. దీనిపై ఆయా పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆచితూచి వ్యవహరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను తొలగించావుని అధికారులు చెబుతుండగా.. ఏకపక్షంగా తొలగించారని ...

2015年9月19日 星期六

2015-09-20 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
హార్దిక్ అరెస్ట్, విడుదల   
సాక్షి
సూరత్: గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. సూరత్‌లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం 'ఏక్తా ర్యాలీ' నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలు ...