2015年6月22日 星期一

2015-06-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఆయనే సూపర్ బాస్...! హైదరాబాద్ కు గవర్నరే సర్వోన్నతాధికారి.   
వెబ్ దునియా
హైదరాబాద్రెం డు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు చర్చనీయాంశం అయ్యింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ పై హక్కులు ఎవరికి? బాధ్యతలు ఎవరికి అనేది పెద్ద చర్చగా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయలు వారివి. ఎవరి వాదనలు వారికున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎన్నో ధర్మసందేహాలున్నాయి. వీటన్నింటిని పటాపంచలు ...

2015-06-23 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ఎలక్ట్రానిక్స్ రంగంలోకి హీరో గ్రూప్   
సాక్షి
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం హీరో గ్రూప్ తాజాగా ఎలక్ట్రానిక్స్ రంగంలోకి ప్రవేశించింది. హీరో ఎలక్ట్రానిక్స్ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో సుమారు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు హీరో ఎలక్ట్రానిక్స్ సంస్థ చైర్మన్ సుమన్ కాంత్ ముంజల్ వెల్లడించారు. ముందస్తుగా సెట్ టాప్ బాక్సుల తయారీ సంస్థ మైబాక్స్ ...

2015-06-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
భారత అభిమానిపై బంగ్లాలో దాడి   
సాక్షి
ఢాకా: సుధీర్ గౌతమ్... ఒంటి నిండా త్రివర్ణ రంగులతో పాటు చేతిలో భారీ జాతీయ జెండాను పట్టుకుని భారత్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడినా కచ్చితంగా స్టేడియంలో కనిపించే వీరాభిమాని. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న తనకు అక్కడి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రెండో వన్డే ముగిసిన అనంతరం స్టేడియం బయట అతడిపై దాడి జరిగింది ...

2015-06-23 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి(వీడియో)   
Oneindia Telugu
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా దేశ పార్లమెంటుపైనే ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. మొదట పలువురు సాయుధులైన ఉగ్రవాది తుపాకులతో భవనంపై కాల్పులు జరిపారు. పార్లమెంటు భవనానికి సమీపంలో ఉన్న భవనాల నుంచి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం పలువురు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియాలు ...

2015-06-23 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
వెంకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు   
సాక్షి
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు.
ప్రత్యేక హోదా ఎమయ్విందో చెప్పండి... విద్యార్థుల నిరసన... వెంకయ్యకు చేదు అనుభవం   వెబ్ దునియా
ఎస్వీ వర్సిటీలో వెంకయ్యకు చేదు అనుభవం   Namasthe Telangana
ఎస్వీలో వెంకయ్యకు చేదు, తెలుగురాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన: హర్ష   Oneindia Telugu
Andhrabhoomi   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నెల్లూరు జిల్లాలో సచిన్‌కు రెండెకరాలు: పాస్ పుస్తకానికి ఆర్జీ   
Oneindia Telugu
నెల్లూరు: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నెల్ూరు జిల్లా తడ మండలం కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్‌ టెండూల్కర్‌కు విక్రయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు ...

2015-06-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఊహాగానాలకు తెర!: సీఎం పోస్ట్‌పై స్పందించిన బాలకృష్ణ, బాబుపై ఆసక్తికర వ్యాఖ్య   
Oneindia Telugu
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దీని పైన బాలకృష్ణ సోమవారం స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అవుతాననే వార్తలు అవాస్తవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని ఆసక్తికర ...

2015年6月21日 星期日

2015-06-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మీడియా కొత్త వాదన: చంద్రబాబు, స్టీఫెన్‌సన్ ఆడియో కట్ అండ్ పేస్ట్?   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు పేర్కొంటూ రెండు చానళ్లలో ప్రసారమైన ఆడియో క్లిప్పింగ్‌ల గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నట్లు ఓ వర్గం మీడియాలో సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. మీడియా వాదన ప్రకారం - ఈ ఆడియోను పరిశీలించిన పోలీసులు ...